నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని బోయిగల్లి గంగపుత్ర సంఘం బీఆర్ఎస్, తేల్ల రవికుమార్ యువసేన, బోధన్ అమృత ట్రూ లైఫ్ హాస్పిటల్ అధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని బోయి గల్లీ గంగపుత్ర సంఘంలో ఆదివారం బీఆర్ఎస్, తేల్ల రవికుమార్ యువసేన సంయుక్త ఆధ్వర్యంలో బోధన్ అమృత ట్రూ లైఫ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహ�
ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం సందర్భంగా రామాయంపేట మండలం ఆర్.వెంకటాపూర్లో ఉచిత మెగా వైద్య శిబిరం (Medical Camp) నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ క్యాంప్లో ప్రజలు పెద్దసం�
ధర్మారం మండల కేంద్రంలోని సంజీవని హాస్పిటల్ లో ఆదివారం కరీంనగర్ మెడికవర్ దవాఖాన ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. సంజీవని ఆసుపత్రి 16వ సంవత్సరంలో అడుగుపెడ�
మారుమూల గ్రామాల్లో వలస ఆదివాసీల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పోలీసు శాఖ పని చేస్తున్నదని ఎస్పీ రోహిత్రాజు అన్నారు. అశ్వాపురం మండలంలోని గిరిజన మారుమూల గ్రామమైన వేములూరులో ఆదివాసీల ఆరోగ్య సంక్షేమం కోసం భద
ఆదివాసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా సిరికొండ మండలం కన్నాపూర్లో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఎస్�
క్యాన్సర్కు భయపడవద్దని, ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారణ సాధ్యమని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణే తమ ధ్యేయమని స్ప�