Mega DSC | ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా, ఇందుకు టీచర్ల పదోన్నతుల అంశం అడ్డంకిగా మారే పరిస్థితి కనిపిస్తున్నది. టీచర్ల పదోన్నతులకు, మెగా డీఎస్సీకి మధ్య పెద్ద లింకు ఉన్నది.
R. Krishanaiah | టీచర్ పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వం నిరుద్యోగ, ఉద్యోగ సంఘాలతో చర్చించి మెగా డీఎస్సీ ప్రకటించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య (MP R. Krishnaiah) కోరారు.
CM Revanth Reddy | మెగా డీఎస్సీ ద్వారా టీచర్ల భర్తీకి చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యాశాఖపై సచివాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలోని పం�
మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 15 వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్రెడ్డి కోరారు.