రాష్ట్ర ప్రభుత్వం ఎరుకల కులస్తుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తుందని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మెదక్లోని మాయగార్డెన్లో ఎరుకల ఆత్మీయ సమ్మేళనానికి పద్మాదేవేంద
మూడు గంటల కరెంట్ ఇస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారో.. 24 గంటల కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్కు ఓటేస్తారో ఆలోచించాలని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా �
తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికీ సీఎం కేసీఆర్ బీమా పథకాన్ని అమలు చేస్తామని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలోని 1, 2 వార్డుల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర�
మెదక్ నియోజకవర్గ ప్రజలకు మైనంపల్లి హన్మంతరావు ఏం చేశారని బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం రాత్రి మండల పరిధిలోని సూరారం, భాగీర్థిపల్లి గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారాన్న
మాఇంటి ఆడబిడ్డ.. ఆమెను మరోసారి ఆశీర్వదించండి.. అని మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర ఫంక్షన్హాల్లో ఆదివారం జిల్లా మున్నూరు కాపు కృతజ్ఞత సభను నిర్వహించారు. ఈ సం�
ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, అధైర్యపడొద్దని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి భరోసా కల్పించారు. మెదక్ జిల్లా హవేళీఘనపూర్ మండలంలోని కూచన్పల్లిలో ఈదుర�
మెదక్ జిల్లాలో 9966 మంది రైతులకు చెందిన 13,858 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగిందని వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇందులో వరి 13,632 ఎకరాలు, మామిడి 204 ఎకరాల్లో నష్టం జరిగిందని గుర్తించారు. సంగారెడ్డి జిల్లా
‘కాంగ్రెస్, బీజేపీలు తమ పాలన ఉన్న రాష్ట్రాల్లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తారా..? అనవసరమైన విమర్శలు మాని రైతులను ఆదుకోవడంపై దృష్టి పెట్టాలి’ అని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. రామా�
రాష్ట్రంలో నీళ్లు ఫుల్లు, కరెంటు ఫుల్లు, చేపలు ఫుల్లు.. అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణకు, ప్రజలకు రంది లేదని వ్యాఖ్యానించారు.
సీఎం కేసీఆర్ వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి, రూ. కోట్లాది నిధులతో మౌలిక వసతులు కల్పించడంతో పాటు వైద్య సిబ్బంది నియామకాలు చేపడుతున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.