మెదక్ మున్సిపాలిటీ: ప్లాస్టిక్ రక్కసితో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతొంది. ఏక కాలంలో వినియోగించి పారేసే వ్యర్థాలతో జీవరాశులుకు నష్టం కలుగుతోంది. వాడుతున్న ప్లాస్టిక్లో 9 శాతం రీసైక్లింగ్ అవుతుండగా 12
మెదక్ మున్సిపాలిటీ: ఉపాద్యాయుల హేతుబద్దీకరణకు ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో జిల్లాలో విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే యూడైస్ అన్లైన్ ప్రక్రియ ముగియ డంతో పాఠశాలల హేతుబద్దీకరణ పనులు మరింత
వాడిపోతున్న పొలాలకు వానలతో ఊపిరి జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షాలు మెదక్ జిల్లాలో 3 లక్షల 9వేల 665 ఎకరాల్లో పంటల సాగు.. ఈ సారి జిల్లాలో పెరిగిన సాగు విస్తీర్ణం మెదక్: వానాకాలం ప్రారంభంలో జిల్లాలో వర్షాలు జోరు�
మెదక్: జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు సంబంధించి వర్క్ సైట్ బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు వర్క్ ఫైళ్లు, రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని కలె క్టర్ ఎస్.హరీశ్ అధికారులకు సూచించారు. గురువారం డీ�
మెదక్ : ఈ నెల 21న మెదక్ జిల్లాలో తెలంగాణ మోడల్ స్కూల్స్ 6వ, 7వ తరగతి నుంచి పదవ తరగతి 2021-2022 అకడమిక్ సంవత్సరం ప్రవేశ అర్హత పరీక్షలు ఉన్నందున జిల్లాలోని 7 పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎస
మెదక్ రూరల్: ఇందిరాగాందీ అవుట్డోర్ స్టేడియంలోని పనులను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, సాం స్కృతిక, పురావస్తు శాఖ మంత్రి శ్రీన
సిద్దిపేట టౌన్: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా బడి పిల్లల కథలు వారం రోజుల పాటు సాయంత్రం 5.30 గంటల నుంచి ప్రసారమవుతాయని బాల చెలిమి సిద్దిపేట జిల్లా కన్వీనర్ ఉండ్రాల రాజేశం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్ల
మెదక్ మున్సిపాలిటీ: 2021-22 విద్య సంవత్సరానికిగాను మెదక్ ప్రభుత్వం జూనియర్ కళాశాలలో మంగళవారం నాటికి 407 ప్రవేశాలు దాటయని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్గౌడ్ విలేకరులకు తెలిపారు. ఇప్పటివరకు అత్యధికంగా ప్రవే�
ఉద్యోగులకు దళిత బంధు ప్రకటించడం హర్షణీయం టీఎన్జీవో భవన్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ మెదక్ : దళిత ఉద్యోగుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుక�
మెదక్ జిల్లాకు చేరిన 17,50 పీవీసీ వ్యాక్సిన్ డోసులు నేడు అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో పంపిణీకి ఏర్పాట్లు ఏడాదిలోపు మూడు డోసులు న్యూమోకోకల్ కాంజుగేట్పై విస్తృతంగా అవగాహన మెదక్: చిన్నారుల ఆరోగ్యంపై రాష్ట్ర �
3 నుంచి పదో తరగతి విద్యార్థులకు బోధన జూలై 1 నుంచి ప్రారంభమైన పాఠాలు టీ-శాట్, దూరదర్శన్ ద్వారా పాఠాలు పదో తరగతి విద్యార్థులపై దృష్టి వాట్సాప్ ద్వారా ప్రత్యేక శిక్షణ పర్యవేక్షిస్తున్న అధికారులు మెదక్ మున్స�
జిల్లాలో ఏడు పరీక్షా కేంద్రాలు జిల్లా విద్యాధికారి రమేశ్కుమార్ మెదక్ మున్సిపాలిటీ: 2021-22 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని ఆదర్శ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతుల లో మిగిలి ఉన్న సీట్లకు ఈనెల 21న ప్రవేశ పరీక్ష ని�
వెల్దుర్తి: దళితుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన దళితబంధు పథకాన్ని స్వాగతిస్తున్నామని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అన్నారు. మాలమహానాడు మాసాయిపేట మండల కమిటీని సోమవారం ర�
మెదక్: జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ చందనదీప్తి ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాసాయిపేట మండలం నాగ్సాన్పల్లి గ్రామానికి చెందిన కుక్కదువ్ సి�
మెదక్ మున్సిపాలిటీ: ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించి 2017-18 నుంచి 2019-20 వరకు పెండింగ్లో గల పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల మంజూరికై ఈనెల 18వ తేదీలోగా ఉపకార వేతనాల దరఖాస్తులను సంబంధిత అథికారులకు సమర్పించాల�