Medak Dist | పాపన్నపేట మండలం ఎల్లాపూర్ సమీపంలోని మంజీరా నదిలో ఆరుగురు మత్స్యకారులు చిక్కుకున్నారు. ఎగువన భారీ వర్షాలు కురవడంతో సింగూర్ ప్రాజెక్టు నుండి నీటి విడుదల చేయడంతో ఏడుపాయల వన దుర్గామాత ఆలయం వద్ద మంజీర�
మెదక్ : చేగుంట పరిధిలోని నార్సింగ్ మండలం సంకాపూర్ రైల్వే ట్రాక్పై బర్రె పడుకొని ఉంది. వేగంగా వచ్చిన తిరుపతి – నాందేడ్ ఎక్స్ప్రెస్.. బర్రెపై నుంచి దూసుకెళ్లింది. అయితే చివర్లో రైలు చక్రాలకు,
మెదక్ : భర్తతో పాటు అత్తమామల వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన తుప్రాన్ మండలం కిష్టాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. దొంతి దివ్య(24) అనే మహిళను తన భర
మెదక్ : కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో దారుణం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు యువకులపై నుంచి ఓ ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరు యువక
శివ్వంపేట(మెదక్) : ఇసుక దిబ్బ కూలి ప్రమాదవాత్తూ ఇద్దరు కూలీలు దుర్మరణం చెందిన సంఘటన శివ్వంపేట మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పోలీసులు తెలిపిన �
సంగారెడ్డి : కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ధళిత బంధు, మన ఊరు మన బడితో పాటు పలు స�
యాసంగి పంటలపై రైతులకు అవగాహన కల్పించిన అధికారులు వెల్దుర్తి, డిసెంబర్ 21 : పంట మార్పిడితో అధిక లాభా లు పొందవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి పరశురాంనాయక్ రైతులకు సూచించారు. మంగళవారం మండలంలోని మాసాయిపేట రైత�
శశాంక్గోయల్ | ఈవీఎంలు, వీవీ ప్యాట్ల భద్రత కోసం రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన జిల్లాల్లో గోదాములు నిర్మిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్గోయల్ అన్నారు.
కొల్చారం : జైన తీర్థంకరుడైన పార్శ్వనాథుడి ఆశీస్సులతో నర్సాపూర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని, కాళేశ్వరం జలాలతో ప్రతి ఎకరం సస్యశ్యామలం అవుతున్నదని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. �
రవి గాంచని చోటును సైతం దృశ్యీకరణ శాసన మండలి ప్రొటెం స్పీకర్ భూపాల్రెడ్డి కలెక్టరేట్లో ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం పాల్గొన్న కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ, ప్రజప్రతినిధులు సంగారెడ్డి కలెక్టరేట్: వం
పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి ఎమ్మెల్యే సీడీపీ నుంచి 40శాతం నిధులు పాఠశాలలకు ప్రతి ఎమ్మెల్యే ఏటా రూ.2 కోట్లతో పాఠశాలల్లో పనులు సంగారెడ్డి (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠ�