మాజీ మంత్రి కేటీఆర్ పై అర్థంలేని ఆరోపణలు చేస్తే ఖబర్దార్ గజ్జలకాంతం అని వేములవాడలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. వేములవాడలో విలేకరుల సమావేశంలో మాజీ కౌన్సిలర్ నిమశెట్టి విజయ్ శుక్రవారం మాట్లాడుతూ కేటీఆర్ త
ప్రొటోకాల్ విషయంలో ఆది శ్రీనివాస్ మాట్లాడిన తీరు విడ్డూరంగా ఉన్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు. సిరిసిల్లలోని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేసిన ఆరోపణలు అర్థరహితమని బీఆర్ఎస్ అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ అన్నారు. మండల కేంద్రంలో పార్టీ నాయకులతో కలిస�
Ala Venkateswar Reddy | బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి భారీగా నాయకులు, కార్యకర్తలు భూత్పూర్ పట్టణ కేంద్రానికి ఉదయం ఎనిమిది గంటలకు చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి భూత్పూ
Lalu Prasad Yadav | కుంభమేళా రద్దీ నేపథ్యంలో ఢిల్లీలోని రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాటపై రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. మహా కుంభమేళా అర్థరహితమని అన్నారు. స్టేషన్లో తొక్కిస�
NEET | వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) అర్థరహితమన్నది కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. నీట్ పీజీ కటాఫ్ను జీరో
బీజేపీ నాయకులు ఎప్పుడేం మాట్లాడుతారో, అసలెందుకు మాట్లాడుతరో, ఎవరేమి మాట్లాడుతరో తెలియదని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లేవనెత్తిన ఏ ఒక ప్రశ్నకూ బదులివ్వకుండా, ఆ పార్టీ నేత�
జమున హేచరీస్ | ఈటల రాజేందర్కు చెందిన జమున హేచరీస్పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అర్థరహితమని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు.