ప్రముఖ ఫిన్టెక్ సేవల సంస్థ ఫోన్పే..తాజాగా స్టాక్ బ్రోకింగ్ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. మార్కెట్ ప్లాట్ఫామ్లో సేవలు అందించేందుకుగాను ‘షేర్. మార్కెట్' పేరుతో నూతన సేవలను బుధవారం ఆరంభించింది.
మెర్సిడెజ్ బెంజ్ దేశీయ మార్కెట్లో మరింత పట్టు సాధించడానికి పావులు కదుపుతున్నది. ప్రస్తుత సంవత్సరంలో దేశీయ మార్కెట్లోకి మరో 10 కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ప్రభుత్వానికి చెందిన యూకో బ్యాంక్ భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.1,500 కోట్ల నికర లాభాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్యాంక్ మేనేజింగ్ డైరెక్ట�
న్యూఢిల్లీ, ఆగస్టు 18: మారుతి సుజుకీ సరికొత్త ఆల్టో కే10 మోడల్ను పరిచయం చేసింది. ఈ కారు రూ.3.99 లక్షల నుంచి రూ.5.83 లక్షల ధరల శ్రేణిలో లభించనున్నది. ఈ ధరలు ఢిల్లీ ఎక్స్షోరూంకు సంబంధించినవి. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ,
క్యూ4లో 4 శాతం పెరిగిన ప్రాఫిట్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: హెచ్యూఎల్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.2,307 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది
ఆర్ధికంగా వెనకబడిన వర్గాలకు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు రుణాల పేరుతో రూ 109 కోట్లు కొల్లగొట్టిన మైక్రోఫైనాన్స్ కంపెనీ ఎండీని ఒడిషాలోని సుందర్ఘఢ్ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు.