మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ పాత్ర అనే అంశంపై తొర్రూర్ తిరుమల గార్డెన్లో 12న జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఎంసిపిఐ(యు) పార్టీ హనుమకొండ జిల్లా కార్యదర్శి ఎన్ రెడ్డి హంసారెడ్డి ప�
ఎన్నికల ప్రచారంలో రైతులకు ఇచ్చిన మామీ మేరకు రూ.41వేల కోట్లతో రుణ మాఫీని అమలు చేయాలని ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతు ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో శనివా
భూభారతి చట్టాన్ని రైతులకు అనుకూలంగా ఎలాంటి లొసుగులు లేకుండా పక్కగా అమలు చేయాలని ఎంసీపీఐ(యూ) నాయకులు డిమాండ్ చేశారు. ఆ పార్టీ తెలంగాణ రాష్ర్ట కమిటీ పిలుపులో భాగంగా హనుమకొండ తహసీల్దార్ ఆఫీసులోని సీనియన�
Bus Charges | పెంచిన బస్ చార్జీలను , బస్ పాసులను తగ్గించకపోతే బస్ భవన్ను ముట్టడిస్తామని ఎంసీపీఐయూ పార్టీ, ఏఐఎఫ్డీఎస్ నాయకులు సబ్బని రాజేంద్రప్రసాద్, పసు లేటి వెంకటేష్ హెచ్చరించారు.
మిర్యాలగూడ పట్టణంలోని ఎన్టీఆర్ పురపాలక దుకాణ సముదాయాల ఆస్తి పన్ను, అద్దె బకాయిలు వసూలు చేయాలని అలాగే మొదటి అంతస్తు షాపులను వేలం వేసి నిరుద్యోగులకు అప్పగించాలని ఎంసిపిఐయు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడ
MCPI(U) | ఇతరులపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారు ఎంసిపిఐ (యు) పార్టీని ఎంతో కాలం నిలబెట్టలేరని ఎంసిపిఐ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మోర్తాల చందర్ రావు ,సింగతి సాంబయ్యలు అన్నారు.