తెలుగువాళ్లు ఇద్దరు కలిస్తే తెలుగులో తప్ప, ఇతర భాషల్లోనే మాట్లాడతారనేది ప్రచారంలో ఉంది. అలాంటిది దేశం కాని దేశంలో తెలుగును మరుగున పడనీయకుండా కాపాడుకోవడం గొప్ప విషయమే మరి.
విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు ఖండాంతర అవకాశాలను అందిస్తూ భవిష్యత్తులో వివిధ అంశాలపై శక్తివంతమైన నాయకులుగా తీర్చిదిద్దేందుకు వీఐటీ మారిషిస్, అమెరికాలోని బింగ్హామ్టన్
భారత ప్రధాని మోదీకి మారిషస్ ప్రభుత్వం ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. ఈ పురస్కారం అందుకోనున్న భారతీయులలో మోదీ మొదటి వారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం మారిషస్కు చేరిన మోదీకి, ప్రధా
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మారిషస్ (Mauritius) పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. తన పర్యటనలో భాగంగా మారిషస్ అధ్యక్షుడు (Mauritius President) ధరమ్ గోకూల్ (Dharam Gokhool)తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు.
Ayodhya | అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం ఈ నెల 22న జరుగనున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకపై ఉత్కంఠ నెలకొన్నది. మరోవైపు హిందూ ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 22న రెండు గంటల ప్రత్యేక సెలవును మారిషస్ ప్రభుత్వం ప్రకటించి�
అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థకు మారిషస్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మారిషస్కు చెందిన ఎమర్జింగ్ ఇండియా ఫండ్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఈఐఎఫ్ఎం) సంస్థ బిజినెస్, ఇన్వెస్ట్మెంట్ లైసెన్స్�
Adani | అదానీ గ్రూప్ వివాదంలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తీరుపై రిజర్వ్బ్యాంక్ మాజీ గవర్నర్ రఘరామ రాజన్ విరుచుకుపడ్డారు. అదానీ గ్రూప్ షేర్లలో భారీగా పెట్టుబడి చేసిన నాలుగు మారిషస్ ఫండ్స్ యజమానుల్
మారిషస్లో అంతర్జాతీయ ఇంటర్నెట్ సేవలపై భారత రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ నిఘా అంశం కొత్త మలుపు తిరిగింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ గూఢచర్య కార్యకలాపాలను అడ్డుకొనేందుకే రా ఎంటరైందని వెలుగు�
ద్వీపరాజ్యంలో రాజకీయ సునామీ అంతర్జాతీయ ఇంటర్నెట్పై ఇండియా టీమ్ నిఘా నిరసనగా మారిషస్ టెలికం సీఈవో రాజీనామా జగ్నాథ్ సర్కారు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు న్యూఢిల్లీ, జూలై 25: హిందూ మహా సముద్ర ద్వీపరాజ్యమై