IPL 2025: ఐపీఎల్లో స్పిన్నర్ దిగ్వేశ్, బ్యాటర్ అభిషేక్కు ఫైన్ పడింది. దీనికి తోడు దిగ్వేశ్కు ఓ మ్యాచ్ సస్పెన్షన్ కూడా విధించారు. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో ఆ ఇద్దరు ఆటగాళ్లు వాగ్వాదానికి దిగార
Ishant Sharma: గుజరాత్ టైటాన్స్ బౌలర్ ఇషాంత్ శర్మకు జరిమానా వేశారు. అతనికి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. ఓ డీమెరిట్ పాయింట్ కూడా అతని ఖాతాలోకి వెళ్లింది.
Khushdil Shah : గ్రౌండ్లో బౌలర్ను ఢీకొన్న పాకిస్థాన్ బ్యాటర్ ఖుష్దిల్కు.. మ్యాచ్ ఫీజులో 50 శాతం ఫైన్ వేశారు. ఈ ఘటన న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ సమయంలో జరిగింది. లెవల్ 2 ప్రవర్తనా నియమావళిన
Jason Roy: జేసన్ రాయ్కు మ్యాచ్ ఫీజులో 10 శాతం ఫైన్ వేశారు. ఆర్సీబీతో మ్యాచ్లో కోల్కతా బ్యాటర్ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడు. బెయిల్స్ను బ్యాట్తో కొట్టిన నేపథ్యంలో ఆ శిక్ష పడింది.
Virat Kohli: కోహ్లీకి ఫైన్ వేశారు.మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. చెన్నైతో జరిగిన మ్యాచ్లో.. ఆర్సీబీ బ్యాటర్కు ఆ శిక్ష పడింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి కింద ఆ ఫైన్ విధించారు.
Jadeja fined :జడేజాకు మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. క్రమశిక్షణా చర్యల కింద ఈ శిక్ష వేశారు. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు ఐసీసీ పేర్కొన్నది.
లక్నో సూపర్ జెయింట్స్ సారథి కేఎల్ రాహుల్కు భారీ జరిమానా పడింది. ఈ సీజన్లో రెండోసారి స్లో ఓవర్ రేట్కు పాల్పడడంతో ఐపీఎల్ నిర్వాహకులు రూ.24 లక్షలు జరిమానా విధించారు. గతంలో తప్పిదానికి రూ.12 లక్షలు విధి
అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో చివరిదైన ఐదో టీ20లో స్లో ఓవర్రేట్ కారణంగా టీమిండియాకు భారీగా జరిమానా విధించారు. శనివారం జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్లో నిర్ణీత సమయంలో భారత జట్టు రెండు ఓవర్లు తక్కువగా వేయడంతో మ
అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో రెండో టీ20లో స్లో ఓవర్రేట్ కారణంగా టీమిండియాకు జరిమానా విదించారు. నిర్ణీత సమయంలో భారత జట్టు ఒక ఓవర్ తక్కువగా వేయడంతో మ్యాచ్ రెఫరీ జవగళ్ శ్రీనాథ్ టీమిండియా మ్యాచ్ ఫీజులో 20