నీలగిరి, మే 2: ఏపీ, ఒరిస్సా నుంచి గంజాయి తెచ్చి అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేసి వారి నుంచి 5 కేజీల గంజాయి, ఐదు సెల్ఫోన్లు, రెండు బైక్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఏఎస్పీ రమేశ్
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ శివారులో గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.75వేల విలువైన 1.5 కిలోల గంజాయి, బైక్ , నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ చరమందరాజు వి�
గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను ఆత్మకూర్.ఎస్ పోలీసులు అరెస్టు చేసి రూ.మూడు లక్షల విలువైన ఐదు కిలోల గంజాయి, కారు, బైక్, సెల్ ఫొన్లు సీజ్ చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేస�
శివార్లలో గంజాయి బ్యాచ్లు హల్చల్ చేస్తున్నాయి. మద్యానికితోడు గంజాయి కూడా సేవిస్తూ రోడ్లపైనే స్వైరవిహారం చేస్తున్నారు. ఏపీ, ఒడిశా రాష్ర్టాల నుంచి గంజాయి హైదరాబాద్తో పాటు ఇతర రాష్ర్టాలకు రవాణా కాకుం
జిల్లాలో మాదక ద్రవ్యాల సరఫరా, విక్రయం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వినీత్ హెచ్చరించారు. గంజాయి సరఫరా చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన పోలీసులు 12.4 కిలోల గంజాయి, రూ.10వేల నగదును స్
ఒడిస్సా కేంద్రంగా నగరంలో గంజాయి విక్రయాలకు పాల్పడుతన్న ఏడుగురి ముఠాను రంగారెడ్డి డివిజన్ ఎన్ఫోర్స్మెంట్ పొలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 3.7కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.