మంజీరా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై మోహన్ రెడ్డి సూచించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత మూడు రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తుండటంతో కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మం�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ప్రతిపాదిత ప్రాజెక్టుల నిర్మాణ పనుల�
KTR | కాంగ్రెస్ సర్కారు చేతకానితనంతో నిన్న జూరాల ప్రాజెక్టును డేంజర్లోకి నెట్టిన సంఘటనకు 24 గంటలు గడవకముందే హైదరాబాద్ జంటనగరాలకు మంచినీరు అందించే మంజీరా బ్యారేజీని కూడా ప్రమాదంలో పడేయడం అత్యంత ఆందోళనకరం
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో మంజీర నది తీరాన ఉన్న సిద్ధాపూర్, ఖండ్గావ్ ఇసుక క్వారీలను గురువారం అధికారులు మూసివేయించారు. నమస్తే తెలంగాణ మెయిన్ ఎడిషన్లో ‘మంజీరకు గర్భశోకం!’ పేరిట బుధవారం ప్రత్�
Harish Rao | జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని న్యాల్కల్లో ఫార్మా సిటీ ఏర్పాటు చేసి పాలలాంటి మంజీరా నీళ్లల్లో విషపు చుక్కలు కలుపుతావా..? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు రేవంత్ రెడ్డి ప్రభుత్�
Edupayala | మెదక్ జిల్లా ఏడుపాయలలో ఉన్న వన దుర్గామాత ఆలయం రెండో రోజూ జలదిగ్భందంలో చిక్కుకుపోయింది. సింగూరు ప్రాజెక్టు నుంచి నీరు వదలడంతో గర్భ గుడిలోకి వరద చేరింది.
ఈనెల 24న ఔరంగాబాద్లో జరిగిన బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన ప్రశ్న ఇది. ఒక్క మహారాష్ట్ర ప్రజలకే కాదు, మొత్తం దేశ ప్రజలకు వేసిన ప్రశ్న ఇది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లయిన సందర్భంగా �
నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టుకు చెందిన మూడు వరద గేట్ల ద్వారా 14,900 క్యూసెక్కుల నీటిని మంజీరాలోకి విడుదల చేస్తున్నట్లు నీటి పారుదల శాఖ ఈఈ సోలోమాన్ తెలిపారు. సెప్టెంబర్ 8వ తేదీన నీటి విడుదలను మంజీరా�
తెలంగాణ-మహారాష్ట్ర మధ్య నిలిచిపోయిన రాకపోకలు బోధన్, సెప్టెంబర్ 9: భారీ వర్షాలకు మంజీర నదికి ఎగువ నుంచి వస్తున్న వరదకు తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులో బోధన్ మండలం సాలూర వద్ద వందేండ్లనాటి పురాతన వంతెన
గోదావరి | జిల్లాలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి వరద పోటెత్తింది. దీంతో రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదారమ్మ మహోగ్ర రూపం దాల్చింది.
14ఎకరాలలో మెగా హరితహారం మంజీర తీరం సందర్శకులకు ఆహ్లాదకరం పండ్లు, ఫలాల మొక్కలకు అధిక ప్రాధాన్యత మొక్కలు నాటి నీళ్లు పోసిన ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి సంగారెడ్డి : ప్రతి గ్రామం పచ్చదనంతో కనువిందు చేయాలనే ఉద�
వెల్దుర్తి, ఏప్రిల్ 16 : గోదావరి జలాల మళ్లింపుతో హల్దీవాగు, మంజీరా నది జీవ నదులుగా మారాయిని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బీడుభూములకు గోదావరి జలాలను రావడంతో రాష్ట్రంలో 53 లక్షల ఎకరాల్లో వరి �