Northeast Floods: ఈశాన్య రాష్ట్రాల్లో వరదల వల్ల సుమారు 34 మంది మృతిచెందారు. ఈ నేపథ్యంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్, మణిపూర్ గవర్నర్ అజయ్ భల్లాతో ఇవాళ ప్రధాని మోదీ మ�
Manipur Governor | మణిపూర్ ప్రజలు ఆయుధాలను అప్పగించేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లా చివరి అవకాశం ఇచ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా ఆయుధాలు అప్పగిస్తుండటంతో గడువును పొడిగించారు.
Manipur governor | హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్లోని వివిధ వర్గాల ప్రజలకు ఆ రాష్ట్ర గవర్నర్ అజయ్ భల్లా అల్టిమేటమ్ జారీ చేశారు. దోచుకున్న ఆయుధాలను ఏడు రోజుల్లో అప్పగించాలని కోరారు. వారిపై ఎలాంటి చర్�
మణిపూర్ గవర్నర్గా కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాను నియమించినట్టు మంగళవారం అధికారిక ప్రకటన తెలిపింది. 2023 మే నుంచి జాతుల మధ్య ఘర్షణతో రగులుతున్న మణిపూర్ గవర్నర్గా మాజీ బ్యూరోక్రాట�
పోలీసులు, ఇతర దర్యాప్తు ఏజెన్సీలు ఉపయోగించని ప్రత్యేక సైరన్ శబ్దాలను ఉపయోగించాలని అంబులెన్స్లకు మణిపూర్ ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలోని ప్రస్తుత సున్నిత పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని, శాంత
మణిపూర్లో ఘర్షణ పడుతున్న కుకీ, మైతీ తెగల మధ్య సయోధ్య కుదిర్చేందుకు శాంతి చర్చలను తక్షణం ప్రారంభించాలని గవర్నర్ అనుసూయి యూకీని 10 రాజకీయ పార్టీల ప్రతినిధి బృందం కోరింది. కేంద్రం, ప్రధాని మోదీ జోక్యం చేసు
మణిపూర్ గవర్నర్ అనసూయి యూకీకి కుకీ గిరిజన మహిళల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. బుధవారం ఉదయం చురాచాంద్పూర్ పట్టణంలో గవర్నర్ పర్యటనను గిరిజన మహిళలు అడ్డుకున్నారు.