మల్టీస్టారర్గా వస్తున్న పొన్నియన్ సెల్వన్-1 (Ponniyin Selvan-1)సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
చాలా కాలంగా తన డ్రీమ్ ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్ (Ponniyin Selvan)పై మణిరత్నం (Mani Ratnam) పనిచేస్తున్న విషయం తెలిసిందే. రెండు పార్టులుగా రాబోతున్న ఈ క్రేజీ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చే�
మేలిమి ముత్యాల్లాంటి సినిమాలను తెరకెక్కించే దర్శకులలో మణిరత్నం ఒకరు. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి వ్రాసిన తమిళ హిస్టారికల్ ఫిక్షనల్ నవల పోన్నియన్ సెల్వన్ కథ ఆధారంగా మణిరత్నం పొన్నియన్ స�
చిత్ర పరిశ్రమలో సరికొత్త అధ్యాయానికి తెరదించబోతున్నారు కోలీవుడ్ అగ్ర దర్శకులు. ఒకవైపు భారీ బడ్జెట్తో సినిమాలు నిర్మిస్తున్న మణిరత్నం, శంకర్ ఇప్పుడు ఏఆర్ మురుగదాస్, గౌతమ్ మీనన్, వెట్రిమారన�
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ పని రాక్షసి అనేసంగతి మనందరికి తెలిసిందే. సినిమా కోసం నిద్రాహారాలు మాని పనిచేస్తుంటారు.ఆయన ఇటీవల ఓ షూటింగ్లో గాయపడగా, హైదరాబాద్ వచ్చి చికిత్స చేయించుకున్నా�
మేలిమి ముత్యాల్లాంటి సినిమాలు తెరకెక్కించే మణిరత్నం ప్రస్తుతం భారీ తారాగణంతో పీరియాడికల్ మూవీ ”పొన్నియన్ సెల్వన్ చేస్తున్నాడు. ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా రూప�
ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలతో ప్రేక్షకులని అలరించిన మణిరత్నం ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మల్టీ స్టారర్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న తెలుస�
‘నవరస’ పేరుతో ప్రముఖ దర్శకుడు మణిరత్నం తమిళంలో ఓ వెబ్సిరీస్కు రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. తొమ్మిది భాగాల్లో నవరసాల్ని స్పృశిస్తూ ఈ సిరీస్ను తెరకెక్కించబోతున్నారు. గౌతమ్మీనన్, బెజోయ్ నంబియార�