అకాల వర్షం అన్నదాతకు నష్టం మిగిల్చింది. గురువారం సాయంత్రం కురిసిన గాలివానకు నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరితోపాటు మామిడి, మొక్క జొన్న, ఉద్యానం పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
మండలంలోని రామకృష్ణాపూర్ పరిధి మామిడి తోటకు సోమవారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ఘటనలో సుమా రు 2వేలకు పైగా మామిడి చెట్లు కాలిపోయాయని రైతు తిరుపతిరావు తెలిపారు. సుమారు రూ.30 లక్షల వరక�
జిల్లాలో ఆదివారం రాత్రి కురిసిన వర్షంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. సాయం త్రం నుంచి రాత్రి పది గంటల వరకు భారీగా ఈదురుగాలులు వీయడంతో 10 మండలాల పరిధిలో 447 మంది రైతులకు చెందిన 1,429 ఎకరాల్లో మామిడి కాయలు ర�
‘జిల్లాలో మామిడి పంటకు ఈ సంవత్సరం అనుకూలమైన వాతావరణం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు సస్యరక్షణ చర్యలు తప్పక చేపట్టాలి’ అని జిల్లా ఉద్యాన అధికారి జినుగు మరియన్న తెలిపారు.
తెలంగాణ పల్లెల్లో మామిడి కాయ పచ్చడి ప్రియంగా మారింది. ప్రస్తుతం పుల్లని కాయలకు డిమాండ్ ఉంది. హెచ్చు ధరలతో పచ్చడి పెట్టాలంటేనే ప్రజలు జంకుతున్నారు. వర్షాలకు ముందే మామిడి పచ్చడి (తొక్కు)ను తయారీ చేసే పనిల�
ఉమ్మడి మహబూబ్నగర్లోని జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal), వనపర్తి జిల్లాల్లో (Wanaparthy) వాన దంచికొట్టింది. బుధవారం తెల్లవారుజామున ప్రారంభమైన ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (Rain) ఉదయం 5 గంటలవరకు ఎడతెరపి లేకుండా కురిసి
వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని, అండగా ఉంటామని మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోసా ఇచ్చారు. ఆదివారం జగిత్యాల రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో యాళ్ల భాస్కర్ రెడ్డి, యాళ్ల భరత్ రెడ్డి, కొప్పెర �
మరోసారి వరుణుడు ప్రతాపం చూపడంతో రైతులకు నష్టం వాటిల్లినట్లయింది. శుక్రవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షం వల్ల చేతికి వచ్చిన పంటలు నేలపాలయ్యాయి. కొద్ది రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న జిల్లా
మామిడి రైతులు మ్యాంగో ఫ్రూట్ ప్రొటెక్ట్ కవర్ల వినియోగంతో మంచి లాభాలు పొందుతున్నారు. మామిడి కాయలకు పూర్తి రక్షణగా ఉండే ఈ కవర్లతో నాణ్యమైన దిగుబడి వచ్చి ఆదాయం రెండింతలు వస్తున్నది. సాధారణంగా మామిడి పిం�