మంచిర్యాల మున్సిపాలిటీలోని ఇంజినీర్ల వ్యవహారశైలి విమర్శలకు తావిస్తున్నది. బల్దియా జనరల్ ఫండ్ నుంచి రూ. 2 కోట్ల అంచనాతో 45 పనులకు టెండర్ల వ్యవహారంలో మరో నిర్లక్ష్యం వెలుగుచూసింది. గత నెల ఈ పనులకు సంబంధిం
పాతమంచిర్యాలలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్మించిన పార్కు మందుబాబులకు అడ్డాగా మారింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండానిత్యం పదుల సంఖ్యలో మం దుబాబులో పార్కులోనే తిష్టవేస్తున్నారు. ఊరుకు చివరగా ఉండడం, వాచ�
మంచిర్యాల పట్టణ ప్రజలు తాగునీటికి తిప్పలు పడాల్సి వస్తున్నది. నిత్యం ఎక్కడో ఒకచోట పైపులైన్లు పగిలిపోవడం, హుటాహుటిన వాటికి మరమ్మతులు చేయడం సర్వ సాధారణమైంది. మరమ్మతులు జరుగుతున్న రోజుల్లో ఆయా ప్రాంతాలకు
మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో అనధికార బిల్డింగ్ల నిర్మాణాలు ఎక్కువయ్యాయి. నిబంధనలు తుంగలో తొక్కి యథేచ్ఛగా భారీ భవంతులు కడుతుండగా, టౌన్ప్లానింగ్ అధికారులు నామమాత్రంగా నోటీసులిచ్చి చేతులు దులుపుక�
అవినీతి ఆరోపణల నేపథ్యంలో మంచిర్యాల మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందికి మున్సిపల్ కమిషనర్ మారుతీప్రసాద్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మున్సిపల్ కార్యాలయంలోని రెవెన్యూ సెక్షన్లో పనిచే�
ఆస్తిపన్ను బకాయిదారులకు సర్కారు శుభవార్త చెప్పింది. 2023 వరకు మున్సిపాలిటీలకు చెల్లించాల్సిన ఆస్తిపన్ను బకాయిలపై విధించిన వడ్డీని 90 శాతం మాఫీచేస్తూ నిర్ణయం తీసుకుంది.
మంచిర్యాల మున్సిపాలిటీలో గతంలో కమిషనర్గా పనిచేసిన బాలకృష్ణపై అవినీతి ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇంటి నిర్మాణ అనుమతుల కోసం కమిషనర్ రూ.15 లక్షలు తీసుకున్నాడంటూ అమరగాని రమేశ్ యాదవ్ మున్సిపల్ చైర�
మంచిర్యాల మున్సిపాలిటీకి నూతన చైర్మన్, వైస్చైర్మన్ల ఎన్నిక ఈ నెల 9న నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను గురువారం ఆర్డీవో ఎన్నికల అధికారి వాడాల రాములు, మున్సిపల్ కమిషనర్ మారుతీప్రసాద్