ప్రజాప్రభుత్వం అంటే పలాయనం చిత్తగించడమేనా? అని మాజీమంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ కమీషన్ల కకుర్తి సచివాలయం సాక్షిగా బయటపడిందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యావ్యవస్థ సర్వనాశనమవుతున్నదని, విద్యాశాఖ తనవద్దే ఉన్నా సీఎం రేవంత్రెడ్డి పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
బీఆర్ఎస్ సర్కార్లోనే విద్యారంగం బలోపేమైందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. తెలంగాణ విద్యావిధానం దేశానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. గురువారం ఆయన మండలంలోని ఖమ్మంపాడులో పర్యటిం�
ప్రభుత్వ పాఠశాలలను మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా కార్పొరేట్కు దీటుగా సకల సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా పాఠశాలల సమగ్ర సమాచారాన్ని పక్కాగా నమోదు చేసేందుకు చర్యలు చేపట్టింది.
ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన బడులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ చొరవతో సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. గతంలో ప్రభుత్వ బడుల్లోనే చదువు బాగా చెబుతారనే నమ్మకం ఉండేది.
మన ఊరు మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో సకల వసతులు సమకూరాయి. కార్పొరేట్ స్థాయిలో రూపుదిద్దుకుని విద్యార్థులకు కొత్త అనుభూతిని ఇస్తున్నాయి. ఇందుకు చందంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల సాక్ష
సర్కారు బళ్లలోనే నాణ్యమైన విద్య అందుతోందని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. పాఠశాలల్లో చేపడుతున్న పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘మన ఊరు - మన బడి’ పనుల �
తెలంగాణ సమాజ జాతిపిత సీఎం కేసీఆర్ అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేయగల ధీశాలి అని కొనియాడారు.