‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటుచేసిన సౌర విద్యుత్తు ఉత్పత్తి యూనిట్లు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటివరకు 1,521 పాఠశాలల్లో సోలార్ విద్యుత్తు ఉత్పత్తి యూనిట్లను
రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను త్వరలో నిర్వహించనున్నారు. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. విద్యాశాఖలో పెండింగ్లో ఉన్న సమస్యలు, టీచర్ పోస్టుల భర్తీ, ‘మన ఊరు మన బడి మన బస్తీ మన బడి’ కార�
‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా చాలాచోట్ల పనులు పూర్తికాగా, కొన్ని స్కూళ్లలో వివిధ దశల్లో పనులు సాగుతున్నాయి.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి ప్రతి నిరుపేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఇప్పటికే ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించగా.. ఇపుడు ప్రభుత్వ పాఠశాలల్లో చది�
విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచేందుకు గ్రంథాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వివిధ అంశాల్లో విజ్ఞానం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం సీఎం కేసీఆర్ ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బడుల ఆధునీకరణతో పాటు మౌలిక వసతులు వేగంగా సమకూరుతున్నాయి. నిర్మల్ జిల్లా దస్తురాబాద్లోని జిల్లా పరిషత్ ఉన�
చరిత్రలో నిలిచిపోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నదని రాష్ట్రకార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
‘మన ఊరు- మనబడి’ పనులను మార్చి 30లోపు 100 శాతం పూర్తిచేయాలని అధికారులను కలెక్టర్ బీ గోపి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
విద్యావ్యవస్థను మరింతగా పటిష్టం చేసేందుకు సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని చేపట్టారని ఎమ్మె ల్యే, టీటీడీ బోర్డు సభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు.
మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ఫేజ్లో జిల్లాలోని 223 పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు మార్చిలోగా వందశాతం పూర్తి చేసేందుకు అధికారులు సన్నద్ధం కావాలని కలెక్టర్ గోపి ఆదేశించారు.
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా సర్కారు స్కూళ్ల అభివృద్ధికి మంత్రి గంగుల కమలాకర్ చేయూతనిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని ఏదైనా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు తన సోదరుడి పేరిట రూ.20 లక్షల వ�