పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాజకీయ లబ్ధికోసమే గజ్వేల్ పట్టణానికి చెందిన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. శుక్�
కాల్వలు పూర్తి చేసి నీరు అందించాలంటూ దుబ్బాక, చెల్లాపూర్, మల్లాయిపల్లి, కమ్మరపల్లి ప్రాంతాలకు చెందిన రైతులు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం చెల్లాపూర్ సమీపంలోని మల్లన్నసాగర్ ప్రధాన కాల్వ వద్ద
ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ చెప్పినట్లుగానే.. ‘తెలంగాణ ’ రాష్ట్రం ఏర్పడితే దుబ్బాక గోదావరి జలాలతో సస్యశ్యామలంగా మారుతుందన్నారు. ఆయన చెప్పినట్లుగానే మల్లన్నసాగర్తో దుబ్బాక నియోజకవర్గం రూపురేఖలే మారిప�
మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. కృష్ణానదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల
కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్నసాగర్ను నీటితో నింపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వర్షాల నేపథ్యంలో రాజరాజేశ్వర జలాశయానికి వరద వస్తున్న నేపథ్యంలో గురువారం నుంచి ప్రతిరోజు 0.45 టీఎంసీల చొప్పున 10 రోజ�
మల్లన్నసాగర్ మహాద్భుతంగా ఉన్నదని మహారాష్ట్రకు చెందిన సర్పంచ్లు, రైతుల కితాబునిచ్చారు. మంగళవారం గజ్వేల్, తొగుటలో మహారాష్ట్రకు చెందిన వందమంది రైతులు, సర్పంచ్ల బృందం పర్యటించింది.
Mallannasagar | మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఎంతో అద్భుతంగా ఉందని, మా మహారాష్ట్రలో గోదావరి ప్రవహిస్తున్నా పంట పొలాలకు నీళ్లు రావడం లేదు. కరువు కాటకాలతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.తెలంగాణలో వందల కిలోమీటర్ల దూ�
తెలంగాణ రైతులు ఏడాదికి రెండు పంటలు పండించడం అద్భుతమని, తాము నీళ్లు లేక ఒక పంట మాత్రమే వేయగలుగుతున్నామని మహారాష్ట్ర రైతులు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్టులను నిర్మించి రైతులకు సాగునీరు, ఉచితంగా 24 �
తెలంగాణలోని పలు భారీ జలాశయాలను, ఇతర ప్రాజెక్టులను సందర్శించిన జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు ఫిదా అయ్యారు. అన్ని రంగాల్లో అద్భుతమైన అభివృద్ధి సాధించిన తెలంగాణ దేశానికే ఆదర్శమని కొనియాడారు. మల్లన�
ఆరు జిల్లాల్లో మిషన్ భగీరథ నీళ్ల పంపిణీకి స్థిరీకరించేందుకు ఉపయోగపడే భారీ ప్రాజెక్టుకు నేడు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను తరలించేందుకు సిద్దిపేట జిల్లా కొండపాక �
మూడు మోటర్లతో నీటి తరలింపు 10 టీఎంసీల మేర నింపాలని నిర్ణయం సిద్దిపేట, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాళేశ్వరం ఎత్తిపోల పథకంలోనే అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్లోకి నీటి తరలింపు ట్రయల్న్ విజయవంతమైంద�