ఒక మార్గంలో ట్రాఫిక్ ఉంటే మరో మార్గాన్ని ఎంచుకుంటాం. ఒక తోవలో అడ్డంకి ఉందంటే ఇంకో తోవ నుంచి బయటపడతాం. కానీ నలు దిక్కులా అదే సమస్య చుట్టుముడితే?! దానినే అష్ట దిగ్బంధనం అంటారు. మల్కాజిగిరి నియోజకవర్గంలోని �
మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలో పేరుకుపోయిన ప్రజా సమస్యలకు పరిష్కారమే లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ధ్వజమెత్తారు. బుధవారం జరిగిన సమావేశంలో పలు అంశ�
వక్ఫ్ బోర్డు పేరిట రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై ఇంటి యజమానులు ఆందోళన చెందుతున్నారు. మేడ్చల్ జిల్లాలోని మల్కాజిగిరి నియోజకవర్గంలో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూమిలో ఇండ్లు నిర్మించుకున్నందున రిజిస్ట�
మల్కాజిగిరి నియోజకవర్గం 2009లో ఏర్పడగా.. 2009లో కాంగ్రెస్, 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఓటర్లు బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమం రెండింటిని పరిగణలోకి తీ�
రైల్వే చక్రబంధం నుంచి ప్రజలకు విముక్తి కల్పించడం కోసం రైల్వేగేట్ల వద్ద ఆర్యూబీలను నిర్మిస్తామని మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శనివారం మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్�
మల్కాజిగిరి నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నా రు. గురువారం మల్కాజిగిరి , అల్వాల్, ఈస్ట్ ఆనంద్బాగ్, గౌతంనగర్, నేరేడ్మెట్, వెంకటాపురం డి�
మల్కాజిగిరి నియోజకవర్గంలో అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రచారంలో దూకుడు పెంచారు. ఆదివారం వెంకటాపురం, ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్లలో మర్రి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి ఇంటింటికీ ప్రచారం నిర్వహిం�