చాదర్ఘాట్ : ఖాతాదారులకు ఉత్తమ సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని తిరుమల బ్యాంక్ చైర్మన్ నంగనూరి చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం మలక్పేటలోని తిరుమల బ్యాంక్లో జరిగిన కస్టమర్ మీట్లో ఆయన మాట్లాడుతూ బ�
సైదాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న రేషన్ బియ్యం ప్రజలకు సక్రమంగా పంపిణీ చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలంగాణ రాష్ట్ర పుడ్ కమిషన్ సభ్యులు కొంతం గోవర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం మలక్పే�
చాదర్ఘాట్ :మలక్పేటలోని ప్రభుత్వ ప్రాథమిక పశువైద్యశాల ప్రారంభానికి సిద్ధమయ్యింది. రూ.40లక్షల వ్యయంతో నిర్మించిన నూతన భవనాన్ని రాష్ట్ర మంత్రుల చేత ప్రారంభించేందుకు సంబంధిత శాఖ అధికారులు ఏర్పాట్లు చే
Rains | నగరంలోని మలక్పేట, అంబర్పేట ఏరియాల్లో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి ముసారాంబాగ్ బ్రిడ్జి నీట మునిగిపోయింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మలక్�
సైదాబాద్: మాతృశ్రీకాలనీలో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించటానికి అధికారులు కృషి చేయాలని మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల అన్నారు. బుధవారం సైదాబాద్ డివిజన్ పరిధిలోని మాతృశ్రీ కాల�
Minister KTR | ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో బహుముఖమైన అభివృద్ధి జరుగుతోందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పాత, కొత్త నగరం అనే తేడా లేకుండా హైదరాబాద్న
Double Bed Room | మలక్పేట నియోజకవర్గంలోని పిల్లిగుడిసెలు ఏరియాలో నూతనంగా నిర్మించిన 288 డబుల్ బెడ్రూం ఇండ్లను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించనున్నారు. ఈ ఇండ్లను తొమ్మిది అ�
చాదర్ఘాట్:పెండింగ్లో ఉన్న మంచినీటి, డ్రైనేజీ పైప్లైన్ ఏర్పాటు పనులను వెంటనే చేపట్టాలని మలక్పేట నియోజకవర్గం ఎమ్మెల్యే అహ్మద్ బలాల అన్నారు. గురువారం ఎమ్మెల్యే అహ్మద్ బలాల తన కార్యాలయంలో మలక్పేట
చాదర్ఘాట్:పేదింటి మహిళలకు షాదీముబారక్ ఒక వరంలాంటిదని మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల అన్నారు. ఎమ్మెల్యే బుధవారం తన కార్యాలయంలో మలక్పేట నియోజకవర్గం చార్మినార్ మండల పరిధిలో నివాసముండే 30 మంది మహిళల�
సైదాబాద్ : నియోజక వర్గ పరిధిలో మురుగునీటి వ్యవస్థల అధునీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ బలాల అన్నారు. జలమండలి ఆధ్వర్యంలో గురువారం అక్బర్బాగ్ డివిజన్ పరిధిలోని ద
చాదర్ఘాట్ : రోడ్డు దాటుతున్న ఓ మహిళ (57) ను బైక్ ఢీకొట్టడంతో ముగ్గురికి గాయాలైన సంఘటన చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మలక్పేట ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కథనం ప్రకారం… సలీంనగర్ ప్రాం�
చాదర్ఘాట్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మలక్పేట సలీంనగర్లోని కార్యాలయంలో నెల్లూరు ఆనందయ్య ఆయుర్వేద కరోనా మందును ఉచితంగా పంపిణీ చేశారు. పినాకిని యూత్ వెల్ఫేర్ అస�