Man Brought To Court On Stretcher | భరణం చెల్లించకుండా తప్పించుకునేందుకు భర్త అనారోగ్యం నాటకం ఆడుతున్నాడని భార్య ఆరోపించింది. ఈ నేపథ్యలంలో ఆ వ్యక్తిని స్ట్రెచర్పై కోర్టుకు కుటుంబం తరలించింది.
Allahabad HC | సొంతంగా ఆర్జిస్తున్నప్పటికీ ఆ విషయాన్ని దాచిపెట్టి, అసత్యాలతో మాజీ భర్త నుంచి భరణం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఒక మహిళపై అలహాబాద్ హైకోర్టు (Allahabad HC) అసహనం వ్యక్తంచేసింది.
కనిపెంచిన పాపానికి కన్నతల్లిని కడతేర్చారు తనయులు. జీవిత చరమాంకంలో తల్లిని కంటికి రెప్పలా కాపాడి ఆమెను సంతోషంగా చూసుకోవాల్సింది పోయి, పోషణ విషయంలో గొడవపడి కర్రలతో కొట్టి గొంతునులిపి చంపేసి, ఆ తర్వాత సహజ�
ఒకవైపు మెయింటెనెన్స్ పేరుతో విద్యుత్ కోతలు ప్రకటిస్తే.. అప్రకటిత కరెంట్ కోతలకు లెక్కే లేదు. గ్రేటర్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో రోజూ గంటలకొద్దీ కరెంట్ సరఫరా నిలిచిపోతుందంటూ వినియోగదారులు డిస్�
రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల జేఏసీ పిలుపు మేరకు మల్లాపూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన గ్రామపంచాయతీ కార్యదర్శులు మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో జీపీ ట్రాక్టర్ల తాళాలను ఎంపీఓ జగదీష్ కు అప్పగించి తమ నిరస
పిల్లల సంరక్షణ కోసం భార్య తాను చేస్తున్న ఉద్యోగాన్ని మానేసినప్పటికీ, ఆమె భర్త నుంచి భరణం పొందేందుకు అర్హురాలేనని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ పరిస్థితిని పిల్లల పెంపకం కోసం అత్యున్నత కర్తవ్య నిర�
బాగా చదువుకున్న భార్యకు లాభదాయకమైన ఉద్యోగం చేసిన అనుభవం ఉన్నప్పటికీ, కేవలం తన భర్త నుంచి పోషణ భత్యాన్ని కోరడం కోసం ఖాళీగా ఉండకూడదని ఒరిస్సా హైకోర్టు చెప్పింది.
Supreme court | విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు (Muslim women) తమ భర్తల నుంచి భరణం (Maitenance) కోరవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) లోని సెక్షన్ 125 కింద మహిళందరికీ, విడాకులు తీసుకున్న ముస్ల�
Karnataka High Court: అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య.. భర్త నుంచి మెయింటేనెన్స్ కోరడం తగదు అని కర్నాటక హైకోర్టు పేర్కొన్నది. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమెకు మెయింటేనెన్స్ ఇవ్వలేమని కోర
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) వివిధ విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్ (Assistant Manager) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగినవారు ఆన్లైన్లో వచ్చేనెల 2 వరకు దరఖాస్తు చేసుకోవ�
రెండు రోజుల క్రితం హైదరాబాద్ సమీపంలో గోదావరి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమయింది. రైల్వే ట్రాక్ల మరమ్మత్తులు, మెయింటేనెన్స్ పనులు చేపట్టింది. ఈనేపథ్యంలో శుక్ర, శనివారాల
Indian Railways | భారతీయ రైల్వే శాఖ భారీగా రైళ్లను రద్దుచేసింది. వివిధ కారణాల వల్ల దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 155 రైళ్లను రద్దు చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల
Indian railways | దేశంలో రోజూ వందల సంఖ్యలో రైల్వే సర్వీసులు రద్దవుతూనే ఉన్నాయి. సోమవారం 140కిపైగా రైళ్లను రద్దుచేసిన రైల్వే శాఖ.. తాజా మరో 168 ట్రైన్స్ను క్యాన్సల్ చేసింది. బుధవారం దేశవ్యాప్తంగా 168