రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆదివారం సైదాబాద్ శంకేశ్వర బజార్లోని అషూర్ ఖానా వద్ద సెంట్రల్ సౌత్ పీస్ వెల్ఫేర్, ఈస�
రాష్ట్రం నుంచి 3,016 మంది యాత్రికులు హోం మంత్రి మహమూద్ అలీ హైదరాబాద్, మే30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నుంచి దాదాపు 3,016 మంది హజ్ యాత్రకు వెళ్లనున్నట్టు హోంమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. హజ్యాత్ర ఏర్పాట్లపై �
ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మానవతా పరిమళం డాక్యుమెంటరీ ఆవిష్కరణ మత సామరస్యానికి ప్రతీక తెలంగాణ:హోం మంత్రి మహమూద్ అలీ హైదరాబాద్, మే28 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేసిన వి�
సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో రాష్ట్రంలో పోలీస్ శాఖ మరింత బలోపేతం అయ్యిందని హోంమంత్రి మహమూద్అలీ అన్నారు. బుధవారం అంబర్పేట ఎస్ఏఆర్ సీపీఎల్లో పోలీసుల వాహనాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇంధన అవుట్�
హోంమంత్రి మహమూద్అలీ కొత్తూరు రూరల్, మే 11: 50 ఎకరాల్లో 50 కోట్లతో హజ్రత్ సయ్యద్ జహంగీర్పీర్ దర్గాను అభివృద్ధి చేస్తున్నట్టు హోంమంత్రి మహ్మద్ మహమూద్అలీ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల�
పేద పిల్లలకు మంచి భవిష్యత్తు చదువు ద్వారానే సాధ్యమని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మైనార్టీ గురుకుల పాఠశా�
లంకాప్రతీక్ ప్రేమ్కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘సదా నన్ను నడిపే’. వైష్ణవి పట్వర్దన్ నాయికగా నటించింది. లంకా కరుణాకర్దాస్ నిర్మాత. తాజాగా హైదరాబాద్లో
సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్, గ్రీన్ ఇండియా చాలెంజ్ సమర్పణలో ఓ ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ సహ వ్యవస్థాపకుడు రాఘవ నిర్మాతగ�