ఆయన దేశ సరిహద్దుల్లో పనిచేశాడు. భారత ఆర్మీ జవానుగా దేశ రక్షణ కోసం విధులు నిర్వహించి, ఉద్యోగ విరమణ పొందాడు. అంతటితో ఆయన విశ్రమించలేదు. యువకులతో పోటీ పడి ఎక్సైజ్ కానిస్టేబుల్గా మరో ఉద్యోగం దక్కించుకున్న�
రాజకీయ ఒత్తిడితోనే తన ఇంట్లో ఈడీ సోదాలు జరిగాయని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, అతని సోదరుడు మ�
TS Assembly Elections | పటాన్ చెరు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. ప్రస్తుతం 8 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యింది. బీఆర్ఎస్ అభ్యర్థి మహిపాల్రెడ్డికి 34,125 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్�
CM KCR | రాష్ట్రంలో పరిశ్రమలకు 24 గంటల కరెంట్ ఇవ్వడం వల్ల కార్మికుల సంపాదన పెరిగింది అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కార్మికులు డబుల్ డ్యూటీలు చేసుకుని, పది రూపాయాలు మిగిలించుకుంటున్నారన�
CM KCR | పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ వరకు మెట్రో వస్తదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో టోటల్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు కూడా మెట్రో వచ్చేస్తే పటాన్చెరు దశనే �
NRI | ముఖ్యమంత్రి కేసీఆర్ గల్ఫ్ కార్మికుల కోసం బీమా(Gulf Insurance) ప్రకటించడంతో గల్ఫ్ దేశాలలో నివాసం ఉండే తెలంగాణ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎన్నారై ఒమన్ శాఖ అధ్యక్షుడు ఈగపూరి మహిపల్ రెడ్డి త�
తెలంగాణ రాష్ర్టాభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. గురువారం పూడూరు మండలం మన్నెగూడ జేకే ఫంక్షన్ హాల్లో పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ
అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్ పరిధిలోని జమ్మిగడ్డ మద్దురి గార్డెన్లో బీఆర్ఎస్ డివిజన్ అధ్
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఒమన్లో ఘనంగా నిర్వహించారు. ఒమన్ రాజధాని మస్కట్లో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ ఒమన్ శాఖ అధ్యక్షుడు మహిపాల్రెడ్డితోపాటు పార్టీ నాయకులు, సీ�
TRS NRI Oman | దేశ రాజకీయాలపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న బీజేపీని ఎదుర్కొనే సత్తా సీఎం కేసీఆర్కు మాత్రమే ఉందని టీఆర్ఎస్ ఎన్నారై ఒమన్ శాఖ అధ్యక్షుడు ఈగపూరి మహిపాల్ రెడ్డి