తాళం వేసిన ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడి అందినకాడికి దోచుకెళ్లిన ఘట న జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. బాధితుడి కథనం మేరకు.. జిల్లా కేంద్రానికి చెందిన రాజేశ్ వ్యక్తిగత పని నిమిత్తం తన కుటుంబసభ్యులతో
మండలంలోని పద్మన్నపల్లి గ్రామ చెంచు కాలనీలో వారం రోజులుగా తాగునీరు లేక చెంచులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారం కిందట కాలనీలో ఉన్న బోరు మోటరు కాలిపోయినట్లు వీటీడీఏ అధ్యక్షుడు సలేశ్వరం తెలిపారు.
శ్రీశైల ఉత్తర ద్వారంగా బాసిల్లుతున్న ఉమామహేశ్వరాలయాని కి సోమవారం భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు చేరుకొని స్వామివారికి అభిషేకంతోపాటు పూజలు చే�
నాగర్కర్నూల్ జిల్లా లో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతున్నది. చా లా ప్రాంతాల్లో ఉదయం 9 గంటల వరకు మంచు కమ్ముకుంటున్నది. పెద్దకొత్తపల్లి-కొల్లాపూర్ మధ్య ఆదివారం ఉదయం నుంచి 8గంటల వరకు రో డ్లను మంచుదుప్పటి క
మహబూబ్నగర్కు అదనపు కలెక్టర్గా శివేందర్ప్రతాప్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం డీఆర్డీవో పీడీ యాదయ్య స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్�
వారం రోజులుగా చలితో ప్రజలు గజగజా వణుకుతున్నారు. దీనికి తోడు తుఫాన్ల కారణంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోతుండడంతో వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. తెల్లవారుజామునుంచి మంచుకుతోడు చలిగాలులు వీచడంతో
గ్రామాలను కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే విజయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. మండలకేంద్రంలోని ఎస్సీకాలనీ, బీసీకాలనీలో రూ.6లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న సీసీరోడ్డు పనులకు ఎమ్మెల్యే స్థానిక
అన్నదాతలకు పంటలు పండించడం సాహసమైతే.. దానికి ముందు పశుపక్షాదులను తట్టుకుని నారు పెంచడం అంతకంటే పెద్ద సాహసం. ఊట్కూర్ మండల కేంద్రం నుంచి సంస్థాపూర్కు వెళ్లే రహదారి పక్కనే ఉన్న పొలంలో ఓ రైతు వరి నారు పెంచు�
కోరిన కోర్కెలు తీర్చే వరాహాంజనేయస్వామిని భక్తులు తమ ఇంటి దైవంగా నిత్యం కొలుస్తుంటారు. ప్రతిఏటా కార్తీక అమావాస్య నుంచి నాలుగు రోజులపాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించడం గ్రామ ఆచారంగా వస్తోంది.