రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడు అని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం మండలంలోని పెద్దదర్పల్లిలో బీఆర్ అంబేద్కర్, మహాత్మాజ్యోతిరావుఫూలే విగ్రహాలను
మహాత్మా జ్యోతిరావు ఫూలే భావాలతో ప్రభావితమై, బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలతో తనను తాను పదును పెట్టుకొని, కారల్ మార్క్స్ ఆశయాలను శ్వాసించి సామాజిక న్యాయ జెండాను ఎగరేసిన మహనీయుడు కర్పూరీ ఠాకూర్. ప�
అసెంబ్లీ ఆవరణలో మహా త్మా జ్యోతిరావు ఫూలే విగ్రహ ఏర్పాటు విషయాన్ని రాజకీయం చేయొద్దని పద్మశాలి సంఘం జాతీయ రాజకీయ విభాగం అధ్యక్షుడు బోల్ల శివశంకర్ ఒక ప్రకటనలో ప్రభుత్వానికి హితవు పలికారు.
అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావ్ పూలే విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు భారత జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సూచించారు. ఈ మేరకు శుక్రవారం మెట్పల్లి పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశా�
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ సర్కార్ బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.
జ్యోతి ఫూలే జయంతి మేడ్చల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా వివిధ పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో ఆయన చిత్ర పటానికి, విగ్రహాలకు పూల మాల వేసి నివాళులర్పించారు.
దేశంలో మనుషులంతా సమానత్వంతో జీవించాలని ఆకాంక్షించి, ఆధిపత్యవాదానికి వ్యతిరేకంగా జీవితాంతం పోరాటం చేసిన సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిరావు గోవిందరావు ఫూలే ఆశయాలు, కార్యాచరణ నేటికీ స్ఫూర్తిదాయకమేనన�
ఉత్తమ ఆలోచనలకు సృజనాత్మకత మమేకమైతే విద్యార్థులు జీవితంలో ఉన్నతస్థ్థాయికి చేరుకుంటారని, కష్టపడి చదువుకోవాలని ధర్పల్లి సీఐ సైదా అన్నారు. సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎస్ఎస్సీ-2022లో సిరిక�