Gongidi Sunitha | తెలంగాణలో 420 హామీలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీ చార్ సౌ బీస్ పార్టీగా మారిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత తీవ్ర విమర్శలు చేశారు.
దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు (Independence Day) ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో (Red Fort) జరిగిన వేడుకల్లో ప్రధాని మోదీ (PM Modi) పాల్గొన్నారు. కోట బురుజుపై జాతీయ జెండాను ఆవిష్కరించ
‘దైవత్వానికి పర్యాయపదమే పరిశుభ్రత’ అని జాతిపిత గాంధీజీ దేశవాసులకు ఉద్బోధించారు. ఆయన హితవును తెలంగాణ తొలి నుంచీ మన సా వాచా కర్మణా ఆచరణలో పెట్టింది కాబట్టే, నేడు మన రాష్ట్రంలోని గ్రామసీమలు పారిశుద్ధ్యాన�
మత ఛాందసవాదం ప్రమాదకరమని, ఛాందసవాదుల చేతిలోకి వెళ్లిన కొన్ని దేశాలు ఆర్థికంగా కుప్పకూలిపోయాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు.
సత్తుపల్లిటౌన్ (ఖమ్మం): అహింసామార్గంలో పోరాడి దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహాత్ముడంటే అతడికి కొండంత భక్తి. అందుకే గాంధీజీకి ఇంట్లోనే గుడికట్టి దేవుడిలా కొలుస్తున్నాడు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ�
హైదరాబాద్ నడిబొడ్డున గాంధీజీకి గుర్తుగా ‘జ్ఞాన మందిర్’ను 1974, అక్టోబర్ 2న ప్రారంభించారు. ఈ మందిర్ను ‘సర్వోదయ విచార్ ప్రచార ట్రస్ట్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. 1951-52లో హైదరాబాద్ను సందర్శించిన ఆచార�
స్వాతంత్య్ర పోరాటం, తెలంగాణ సాయుధ రైతాంగ ఉద్యమాలు ప్రపంచ ఉద్యమ చరిత్రలో లిఖించే ఉన్నప్పటికీ, ఈ తరం ఆ ఉద్యమాలను ప్రత్యక్షంగా చూడలేదు. కానీ, కేసీఆర్ నేతృత్వంలో సాగిన సుదీర్ఘ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన
ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి కొండాపూర్, జనవరి 30 : యువత మహాత్మాగాంధీ ఆశయ సాధనకు, ఆలోచనలకు అనుగుణంగా ముందుకు సాగాలని చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డి అన్నారు. ఆదివారం గాంధీ వర్ధంతిని సందర్భంగా చంద
ఖమ్మం : మహాత్మాగాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు.మహాత్మాగాంధీ 152వ జయంతిని పురస్కరించుకొని శనివారం ఖమ్మం నగరంలోని గాంధీచౌక్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి ప