Maha Shivaratri 2025 | ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవా
శ్రీగిరి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పదకొండో రోజు పంచాహ్నిక దీక్షతో నిత్యం భ్రమరాంబిక మల్లికార్జునస్వామికి ప్రత్యేక పూజలు, అలంకారాలు భ క్తులను కనువిందు చేస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో శైవ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకీ సంగమేశ్వరాలయంలో నవాహ్నిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం తెల్లవారుజాము నుంచే దేవాలయానికి భక్తులు పోటెత్తారు
జిల్లావ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రజలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. జిల్లాలోని శివాలయాలు వేకువజాము నుంచే భక్తులతో కిటకిటలాడాయి. శివయ్య దర్శనం కోసం ఆలయాల ఎదుట భక్తులు క్యూ కట్టా
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ శంభుగుట్ట దేవాలయం మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. ఆలయంలో మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆలయాన్ని ముస్తాబు చేశారు. దౌల్తాబాద్తో పాటు సిద్దిపేట, మెదక్, నిజామా�
Srisailam | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల (Mahashivratri Brahmotsavam) సందర్భంగా దేవస్థానం ఈవో పెద్దిరాజు(EO Peddiraju) ఆదివారం పలు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Mahashivratri Brahmotsavam | మార్చి 1వ తేదీ నుంచి11వ తేదీ వరకు నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేలా అధికారులు, సిబ్బంది కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ టి. రాహుల్కుమార్ రెడ్డి ఆదేశించారు.
Invitation | శ్రీశైల క్షేత్రంలో మార్చి 1 నుంచి 11 వరకు జరుగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు (Mahashivratri Brahmotsavam) హాజరుకావాలని ఆలయ అధికారులు ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కు ఆహ్వాన పత్రికను అందజేశారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలక్షేత్రంలో రెండోరోజు ఆదివారం భ్రమరాంబ, మల్లికార్జునస్వామికి చండీశ్వరపూజ, మండపారాధన కలశార్చన తదితర పూజలు జరిపించినట్లు ఈవో లవన్న తెలిపారు.