వారం రోజులుగా ని ర్వహించిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం అవభృత స్నానం(తీర్థావళి)తో ముగిశాయి. శివాలయంలో నిర్వహించిన పూర్ణాహుతితో ఉత్సవాలను పరిసమాప్తి చేశారు. ఈ సందర్భంగా ఆల య సిబ్బంది వసంతోత్సవం �
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఆలయ ఆవరణలో పార్వతీ పరమేశ్వరుల కల్యాణం వైభవంగా జరిపించారు. కల్యాణవేదికపై ఉత్సవమూర్తులను అర్చకులు ప్ర�
మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తుల శివనామస్మరణతో మార్మోగాయి. తెల్లవారుజాము నుంచే మొదలైన ప్రత్యేక పూజలు అర్ధరాత్రి లింగోద్భవ కాలం వరకు కొనసాగాయి.
మహా శివరాత్రిని పురస్కరించుకొని జిల్లాలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. వేడుకలకు ఆలయాల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, టెంట్లతోపాటు క్యూలైన్లను ఏర్పాటు చేశారు.
మండలంలోని పోలంపల్లి పంచాయతీలోగల కోటిలింగాల (మహాశివరాత్రి) జాతర శుక్రవారం నుంచి మూడు రోజులపాటు జరగనుంది. ఇల్లెందు డివిజన్లో రెండవ పెద్ద జాతరగా ఇది ప్రసిద్ధిచెందింది. ఈ జాతరకు వేలమంది భక్తులు తరలివస్తా�
అష్టాదశ శక్తిపీఠాల్లో ఐ దో శక్తిపీఠంగా విరాజిల్లుతున్న అలంపుర్ క్షేత్రం లో మార్చి 4వ తేదీ నుంచి మహా కుంభాభిషేక మహోత్సవం నిర్వహించేందుకు దేవస్థాన నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం నుంచి 8వ తేద
Srisailam | మార్చి ఒకటో తేదీ నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో చీరాల భ్రమరాంబికా సేవా సమితి ఆధ్వర్యంలో లక్ష విస్తరాకుల విరాళం అందజేశారు.