కార్తికేయ, పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్రలలో అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం ఆర్ఎక్స్ 100 ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా తర్వాత తన రెండో సినిమాగా ‘మహా సముద్రం’ అన�
శర్వానంద్ , సిద్దార్థ్ (Siddharth) హీరోలుగా వచ్చిన సినిమా మహాసముద్రం (mahasamudram). శర్వానంద్ కొన్నిసార్లు కథల ఎంపికలో తప్పటడుగు వేస్తాడన్న టాక్ కూడా ఉంది.
అజయ్ భూపతి (Ajay bhupathi) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మహాసముద్రం (Maha Samudram). అక్టోబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. హీరో సిద్దార్థ్ సినిమా గురించి పలు విషయాలు షేర్ చేసుకున్నాడు.
జీవన ప్రయాణంలో ఎదురైన అనుహ్య మలుపుల వల్ల ప్రాణస్నేహితులైన ఇద్దరు వ్యక్తులు బద్ద శత్రువులుగా ఎలా మారారు? ఒకరిపై ఒకరు ప్రతీకారం తీర్చుకునేందుకు ఏం చేశారు? చివరకు వారి జీవితం ఏ తీరానికి చేరిందో తెలుసుకోవా�
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘మహాసముద్రం’. అజయ్భూపతి దర్శకుడు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అదితీరావుహైదరీ, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. ఈ చిత్రంలోని ‘చెప్పకే చెప్పకే ఊస
కరోనా కారణంగా మూతపడిన థియేటర్లు ఈ మధ్యే మళ్లీ తెరుచుకున్నాయి. అయినా కూడా మన నిర్మాతలకు వాటిపై నమ్మకం కుదరడం లేదు. అందుకే థియేటర్స్ ఓపెన్ చేసిన తర్వాత కూడా సినిమాల విడుదల తేదీలు అనౌన్స్ చేయడం లేదు.
ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాలలో మహాసముద్రం ఒకటి. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంల�
ప్రస్తుతం ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న మహా సముద్రం సినిమాలో నటిస్తున్నాడు శర్వానంద్. శర్వాతో పాటు సిద్ధార్థ్ కూడా కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా చివరి దశకు వచ్