Coronavirus in India: కరోనా వైరస్ ప్రభావం దేశంలోని 13 రాష్ట్రాల్లో అత్యధికంగా ఉన్నదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్,
Union health secretory: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. గత రెండు రోజుల నుంచి వరుసగా నాలుగు లక్షలకుపైగా రోజువారీ కొత్త కేసులు నమోదవుతున్నాయి.
పుణె మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కాస్తా విభిన్నంగా ఆలోచించి అందరికీ వ్యాక్సిన్లు అందించేందుకు ‘వ్యాక్సిన్ ఆన్ వీల్స్’ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు.
Maharastra restrictions: మహారాష్ట్రలో కరోనా కట్టడి కోసం ఇప్పటికే అమలులో ఉన్న ఆంక్షలను మరో రెండు వారాలకు పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో రోజురోజుకు
రాష్ట్రంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులతోపాటు మరణాలు కూడా పెరుగుతుండటంతో లాక్డౌన్ను మరో 15 రోజులు పొడగించే అవకాశాలు ఉన్నట్లు మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే బుధవారం చెప్పారు
Mumbai police: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తున్నది. రోజురోజుకు కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నది. గత మూడు రోజులుగా ఏ రోజు కూడా 50 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమో�