ముంబై: శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మహారాష్ట్ర ప్రజలు దహీ అండీ సంబరాల్లో పాల్గొంటారు. దాన్ని మనం ఉట్టి కొట్టడం అంటాం. అయితే ఈ ఏడాది మహారాష్ట్రలో ఉట్టి కొట్టే వేడుకలను నిర్వహించడంలేదు. సంబ�
Accident : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐరన్ లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడి 13 మంది కూలీలు దుర్మరణం చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
Uddhav Thackrey: ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించకపోతే మహారాష్ట్రలో మళ్లీ లాక్డౌన్ తప్పదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే హెచ్చరించారు. ఆదివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయ
చార్జింగ్ ఫెసిలిటీ రంగంలోకి ఇండియన్ ఆయిల్!| కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీఎల్) తాజాగా విద్యుత్ చార్జింగ్ .....
Corona virus: ఇటీవల మళ్లీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఇవాళ కొత్తగా 6,388 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో మహారాష్ట్రలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
Crocadile on the road: ఈ మధ్య కోతులు కూడా గ్రామాల్లో హల్చల్ చేస్తున్నాయి. అప్పుడప్పుడు చిరుతలు కూడా జనావాసాల్లో దర్శనమిస్తున్నాయి. అలాగే తాజాగా ఓ మొసలి జనారణ్యంలోకి వచ్చింది.
పుణె: జ్యోతిర్లింగ క్షేత్రం భీమశంకరాలయం .. వరద నీటిలో మునిగిపోయింది. మహారాష్ట్రలో ఖేడ్కు సమీపంలో ఉన్న దట్టమైన అడవుల్లో ఉండే ఈ ఆలయం జలమయం అయ్యింది. 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఇది ఆరవది.
Uddav Thackeray: మహారాష్ట్ర రాజధాని ముంబైలో వరద పరిస్థితిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. రత్నగిరి, రాయ్గఢ్ జిల్లాల్లో వరదలు