ముంబై: కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా మే 1 నుంచి మూడో దశను ప్రారంభిస్తున్నామని, ఈ దశలో 18 ఏండ్లకు పైబడిన అందరికీ ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది
గతేడాది కరోనాతో అన్నిపండగలకు దూరంగా ఉన్నారు దేశప్రజలు. చివరకు శ్రీరామనవమి కూడా చేసుకోలేకపోయారు. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొంది. సెకండ్ వేవ్ తో అన్నిరాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. కోవిడ్ రోగులతో ట�
ముంబై: భారత పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి ఆయన మరదలు, సోదరుడు అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆమె తన ఇన్స్టాగ్
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే మహారాష్ట్రలోనే అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక మహారాష్ట్ర రాజధాని ముంబై సహా కొన్ని జిల్ల
ముంబై: మహారాష్ట్రకు చెందిన ప్రముఖ సినీ దర్శకురాలు, నిర్మాత సుమిత్రా భవే (78) కన్నుమూశారు. మరాఠీ సినిమా పరిశ్రమ ముఖ చిత్రాన్నే మార్చేసిన ఆమె గత కొంతకాలంగా వృద్దాప్య సంబంధ అనారోగ్యంతో బాధపడు�
థానె: మహారాష్ట్రలోని థానె జిల్లాలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఒక వీధికుక్కపై బతికుండగానే పెట్రోల్ పోసి నిప్పింటించారు. స్నేహితుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఓ 20 ఏండ్ల యువకుడు వె�
కరోనా కేసులు పెరిగే అవకాశం | రాష్ట్రంలో రానున్న ఆరువారాల్లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు.
మహారాష్ట్రలో నో లాక్డౌన్|
కరోనా కట్టడి కోసం తాజాగా రెండు లేదా మూడు వారాలపాటు లాక్డౌన్ విధించాలని భావించిన మహారాష్ట్ర ప్రభుత్వం ఒకడుగు వెనక్కు ....
ముంబై: దేశంలో కరోనా కల్లోలం ఉధృతమవుతున్నది. రోజువారీగా నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. ముఖ్యంగా మహారాష్ట్రలో పరిస్థితి దారుణంగా ఉన్నది. అక్కడ ప్రతిరోజు 50 వేలకు తగ్గకు�
మహారాష్ట్రలో 3 వారాల లాక్డౌన్?}
కరోనా రెండో వేవ్తో తల్లడిల్లుతున్న మహారాష్ట్రలో మరోమారు లాక్డౌన్ విధించడం ఖాయంగా కనిపిస్తున్నది. ఆ రాష్ట్ర ......