Coronavirus in India: కరోనా వైరస్ ప్రభావం దేశంలోని 13 రాష్ట్రాల్లో అత్యధికంగా ఉన్నదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్,
Union health secretory: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. గత రెండు రోజుల నుంచి వరుసగా నాలుగు లక్షలకుపైగా రోజువారీ కొత్త కేసులు నమోదవుతున్నాయి.
పుణె మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కాస్తా విభిన్నంగా ఆలోచించి అందరికీ వ్యాక్సిన్లు అందించేందుకు ‘వ్యాక్సిన్ ఆన్ వీల్స్’ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు.