ఔరంగాబాద్: గ్వాటాలా ఆట్రామ్ఘాట్ వన్యప్రాణుల అభయారణ్యంలో 81 ఏండ్ల తర్వాత పెద్ద పులి కనిపించింది. ఈ అభయారణ్యంలో చివరిసారిగా 1940 లో తొలిసారి ఒక పులిని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అయితే, పులి ఈ ప్రాంతానిక�
ముంబై : మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్పై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్బీర్ సింగ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గతంలో
ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మంత్రి అయిన ఆదిత్య ఠాక్రేకు కరోనా సోకింది. తేలికపాటి కరోనా లక్షణాలు కనిపించగా పరీక్ష చేయించుకున్నానని, శనివారం పాజిటివ్గా రిపోర్టు వచ్చిందని ఆయన తెలిపార�
ముంబై : మహారాష్ట్రలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. మాస్క్ ధరించాలన్న తప్పనిసరి నియమం కూడా అక్కడ ఉన్నది. కానీ శుక్రవారం ఓ మహిళ కాండివలీ రోడ్డు మార్గంలో మాస్క్ లేకుండా కన
న్యూఢిల్లీ: దేశంలో గత వారం రోజులుగా ప్రతిరోజు 20 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. రికవరీ అయ్యేవారి సంఖ్య కంటే కొత్తగా కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. దా�
ముంబై: కరోనా నిబంధనలు పాటించనివారిపై మహారాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝులిపిస్తున్నది. ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారిపై భారీగా జరిమానాలు విధిస్తున్న ప్రభుత్వం.. తాజాగా ఓ బాలీవుడ్ నటుడిపై
ముంబై: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. ఇటీవల మహారాష్ట్రలోని నాగ్పూర్ సిటీలో కొత్త కేసులు భారీగా నమో�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ కరోనా కేసుల నమోదు 16 వేలు దాటింది. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 16,620 కరోన�
ముంబై: పోలీస్ అధికారి సచిన్ వాజ్ను గతంలో బాంబే హైకోర్టు 16 ఏండ్లు సస్పెండ్ చేసిందని మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ఆయన సస్పెన్షన్ రద్దు చేయాలని శి�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతి కొనసాగుతూనే ఉన్నది. ఒక పక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నప్పటికీ.. మరో పక్క కొత్తగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా అంత�
ముంబై: మహారాష్ట్రలో కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతున్నది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ముంబై, పుణె, నాగ్పూర్, ఔరంగాబాద్లో కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నది. ఇందు�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ కరోనా కేసుల నమోదు 15 వేలు దాటింది. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 15,817 క�
ముంబై: కేంద్రమంత్రి రాందాస్ అథవాలే, ఆయన సతీమణి సీమా అథవాలే ఇవాళ కొవిడ్ టీకా తొలి డోస్లు తీసుకున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని జేజే హాస్పిటల్ వైద్యసిబ్బంది వారికి టీకాలు వేశారు. ఈ సందర్