న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ దేశంలో వేగంగా విస్తరిస్తున్నది. కొత్త కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. ముఖ్యంగా ఆరు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు మరీ ఎక్కువగా నమోదవుతున్నాయి. గడిచి�
నాగ్పూర్: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విలయతాండవం చేస్తున్నది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని గడగడలాడిస్తున్నది. వృద్ధుల పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారయ్యింది. క
పుణె: మహారాష్ట్రలో బీజేపీ కార్పొరేటర్ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పుణె జిల్లాలోని తన నివాసంలో లైసెన్స్డ్ రివాల్వర్తో తలలో కాల్చుకుని ప్రాణం తీసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. కరు�
ముంబై: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఈ ఉదయం భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు విశ్వసనీయ సమాచ�
ఔరంగాబాద్: గ్వాటాలా ఆట్రామ్ఘాట్ వన్యప్రాణుల అభయారణ్యంలో 81 ఏండ్ల తర్వాత పెద్ద పులి కనిపించింది. ఈ అభయారణ్యంలో చివరిసారిగా 1940 లో తొలిసారి ఒక పులిని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అయితే, పులి ఈ ప్రాంతానిక�
ముంబై : మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్పై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్బీర్ సింగ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గతంలో
ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మంత్రి అయిన ఆదిత్య ఠాక్రేకు కరోనా సోకింది. తేలికపాటి కరోనా లక్షణాలు కనిపించగా పరీక్ష చేయించుకున్నానని, శనివారం పాజిటివ్గా రిపోర్టు వచ్చిందని ఆయన తెలిపార�
ముంబై : మహారాష్ట్రలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. మాస్క్ ధరించాలన్న తప్పనిసరి నియమం కూడా అక్కడ ఉన్నది. కానీ శుక్రవారం ఓ మహిళ కాండివలీ రోడ్డు మార్గంలో మాస్క్ లేకుండా కన
న్యూఢిల్లీ: దేశంలో గత వారం రోజులుగా ప్రతిరోజు 20 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. రికవరీ అయ్యేవారి సంఖ్య కంటే కొత్తగా కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. దా�
ముంబై: కరోనా నిబంధనలు పాటించనివారిపై మహారాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝులిపిస్తున్నది. ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారిపై భారీగా జరిమానాలు విధిస్తున్న ప్రభుత్వం.. తాజాగా ఓ బాలీవుడ్ నటుడిపై
ముంబై: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. ఇటీవల మహారాష్ట్రలోని నాగ్పూర్ సిటీలో కొత్త కేసులు భారీగా నమో�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ కరోనా కేసుల నమోదు 16 వేలు దాటింది. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 16,620 కరోన�