న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమం తప్పకుండా పెరుగుతూనే ఉన్నది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య భారీ ఉంటున్నది. గడిచిన 2
ముంబై: మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని సంకీర్ణ సర్కారుపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్ పోస్టు ఖాళీ అయ్యి
ముంబై: ‘భారత్ మాతా కీ జై’ అని నినాదాలు ఇచ్చే బీజేపీ నేతలే దేశభక్తులు కాదని మహారాష్ట్ర సీఎం సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన బీజేపీపై మండిపడ్డారు. స్వాతంత్ర్య పోరాటంలో శివసేన �
ముంబై: మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఒక షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ప్రభుత్వ హాస్టళ్లోని అభాగ్యులైన బాలికలను నగ్నంగా డ్యాన్స్ చేయాలంటూ కొందరు కామాంధులు ఒత్తిడి చేశారు. వారికి రక్షణ కల�
న్యూఢిల్లీ: ఓ రేప్ కేసులో ఇవాళ సుప్రీంకోర్టు నిందితుడిని నిలదీసింది. అత్యాచారానికి గురైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా లేక జైలుకు వెళ్తావా అని ప్రశ్నించింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని మహార
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని విరార్ రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఓ ఖాళీ బస్తా రైలు పట్టాలపై పరుచుకుని రైలుకు అడ్డంగా పడుకున్నాడు. అయితే రైలు అతడిని సమీపించే ల�
ముంబై : మహారాష్ట్రలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలకు చెందిన నమూనాలను ప్రభుత్వం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరా�
ముంబై : మహారాష్ర్టలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజుల నుంచి పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో.. ఆ రాష్ర్ట ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. కరోనా కేసులు పెరుగుతున