బాలుడి ఆత్మహత్య | తల్లి టీవీ ఆఫ్ చేసిందన్న కోపంతో కుమారుడు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా కేజ్ తాహసిల్ పరిధిలోని వకిల్వాడి ప్రాంతంలో ఆదివారం ఉదయం ఈ విషాద ఘటన జరిగి
ముంబై: మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో పాఠశాలలకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఒకటి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ దేశంలో వేగంగా విస్తరిస్తున్నది. కొత్త కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. ముఖ్యంగా ఆరు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు మరీ ఎక్కువగా నమోదవుతున్నాయి. గడిచి�
నాగ్పూర్: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విలయతాండవం చేస్తున్నది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని గడగడలాడిస్తున్నది. వృద్ధుల పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారయ్యింది. క
పుణె: మహారాష్ట్రలో బీజేపీ కార్పొరేటర్ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పుణె జిల్లాలోని తన నివాసంలో లైసెన్స్డ్ రివాల్వర్తో తలలో కాల్చుకుని ప్రాణం తీసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. కరు�
ముంబై: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఈ ఉదయం భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు విశ్వసనీయ సమాచ�
ఔరంగాబాద్: గ్వాటాలా ఆట్రామ్ఘాట్ వన్యప్రాణుల అభయారణ్యంలో 81 ఏండ్ల తర్వాత పెద్ద పులి కనిపించింది. ఈ అభయారణ్యంలో చివరిసారిగా 1940 లో తొలిసారి ఒక పులిని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అయితే, పులి ఈ ప్రాంతానిక�