న్యూఢిల్లీ: మహారాష్ట్రలో కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. అత్యధిక సంఖ్యలో క్రియాశీలక కేసులున్న 10 నగరాల్లో ఎనిమిది మహారాష్ట్రకు చెందినవేనని తెలిపింది. పూణే, నాగ్పూర
ముంబై : మహారాష్ట్రలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో లాక్డౌన్ అమలు చేస్తున్న ఉద్ధవ్ ఠాక్రే సర్కారు తాజాగా నాగ్ప�
ముంబై : మహారాష్ట్రలో కరోనా వైరస్ మరోసారి వ్యాప్తి చెందుతూ రాష్ట్ర ప్రజల్నికంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పాక్షిక లాక్డౌన్ విధించి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. కాగా,
ముంబై : దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో కరోనా వైరస్ మళ్లీ విస్తరిస్తున్నది. గత కొన్నిరోజులుగా కొత్త కేసులు నమోదవుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పరిస్థితి అదుపులోకి రానిపక్షంలో ముంబైలో మళ్�
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరోసారి కలకలం రేపుతున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ కరోనా కేసుల నమోదు ఐదు నెలల గరిష్ఠానికి చేరింది. శనివారం నుంచి ఆది�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి మెల్లమెల్లగా విస్తరిస్తున్నది. రోజురోజుకు రోజువారీగా నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య పెరుగుతున్నది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, �
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమం తప్పకుండా పెరుగుతూనే ఉన్నది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య భారీ ఉంటున్నది. గడిచిన 2
ముంబై: మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని సంకీర్ణ సర్కారుపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్ పోస్టు ఖాళీ అయ్యి
ముంబై: ‘భారత్ మాతా కీ జై’ అని నినాదాలు ఇచ్చే బీజేపీ నేతలే దేశభక్తులు కాదని మహారాష్ట్ర సీఎం సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన బీజేపీపై మండిపడ్డారు. స్వాతంత్ర్య పోరాటంలో శివసేన �
ముంబై: మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఒక షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ప్రభుత్వ హాస్టళ్లోని అభాగ్యులైన బాలికలను నగ్నంగా డ్యాన్స్ చేయాలంటూ కొందరు కామాంధులు ఒత్తిడి చేశారు. వారికి రక్షణ కల�
న్యూఢిల్లీ: ఓ రేప్ కేసులో ఇవాళ సుప్రీంకోర్టు నిందితుడిని నిలదీసింది. అత్యాచారానికి గురైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా లేక జైలుకు వెళ్తావా అని ప్రశ్నించింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని మహార
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని విరార్ రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఓ ఖాళీ బస్తా రైలు పట్టాలపై పరుచుకుని రైలుకు అడ్డంగా పడుకున్నాడు. అయితే రైలు అతడిని సమీపించే ల�