ముంబై: మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో పాఠశాలలకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఒకటి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులను పరీక్షలు రాయకుండానే పై తరగతులకు పంపించాలని నిర్ణయించినట్లు మహారాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ తెలిపారు. అదేవిధంగా 9, 11వ తరగతి విద్యార్థులకు సంబంధించి కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వర్షా గైక్వాడ్ చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఐసీయూ నుంచి స్పెషల్ రూమ్కు రాష్ట్రపతి
కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకుపై అత్యాచారం కేసు..!
కాకి ని చూసి మనషులు సిగ్గు పడాలి.. వీడియో వైరల్
కొవిడ్ కొత్త మార్గదర్శకాలు జారీ
తమిళ నటి గౌరీ కిషన్ కు కరోనా పాజిటివ్
కరోనా విలయం.. 89వేలు దాటిన కేసులు