Maharashtra Political Crisis | మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం కీలక తీర్పును వెలువరించే అవకాశం ఉన్నది. రెండు కేసులకు సంబంధించి గురువారం తీర్పును వెలువరించనున్నట్లు సుప్రీంకోర్టు ప�
Uddhav Vs Shinde | మహారాష్ట్ర (Maharashtra) రాజకీయ సంక్షోభంపై ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray), ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (CM Eknath Shinde) దాఖలు చేసిన పిటిషన్లపై ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు (Supreme Court) రాజ్యాంగ ధర్మాసనం విచారణను ముగించిం�
జూలై 11 వరకు అనర్హత చర్యలు నిలుపుదల సుప్రీం ఆదేశాలు.. డిప్యూటీ స్పీకర్కు నోటీసులు కొనసాగుతున్న మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం శివసేనలో తిరుగుబాటు రేగిన తర్వాత ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవ�
ముంబై: హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదు? అని మహారాష్ట్ర తిరుగుబాటు ఎమ్మెల్యేలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే తమకు, తమ కుటుంబాలకు బెదిరింపులు వస్తున్నాయని, అందుకే బాంబే హైకోర్టును ఆశ్రయించలేదని రెబల్
ముంబై : ఏక్నాథ్ షిండే సహా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రస్తుతం అసోంలో గౌహతిలోని ఓ స్టార్ హోటల్లో క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేల తిరుగుబాటుపై శివసైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా�
Maharashtra Political Crisis | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉన్నది. ఓ వైపు అసోంలోని గౌహతిలో శివసేన రెబల్స్ నేత ఏక్నాథ్ షిండే.. ఆయన మద్దతుదారులు ఉద్ధవ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విపుతున్నారు. మరో వైపు శి
ముంబై : మహారాష్ట్రలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతున్నది. సంక్షోభం నేపథ్యంలో శివసేన జాతీయ కార్యవర్గం సమావేశమైంది. సమావేశంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే హాజరయ్యారు. అయితే, అంతకు ముందు పుణేలోని ఏక్నాథ్ షిండే వర్
ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్నది. శివసేనకు చెందిన ఎమ్మెల్యేలు మహావికాస్ అఘాది కూటమి ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగుర వేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యే డిమాండ్ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కొ