కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం రెచ్చగొట్టి పబ్బం గడుపుకొనే పార్టీలకు చెల్లుచీటి అభివృద్ధి వైపు క్యూ కడుతున్న వివిధ పార్టీల నేతలు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్
అదనపు కలెక్టర్ శ్రీహర్ష గద్వాల, ఫిబ్రవరి 8: జిల్లాలో భూగర్భ జల వనరుల ఆధారంగా జలాశయాలు నిర్మించారని, సమీకృత విధానంతో జిల్లాలో భూగర్భజలాల రీచార్జిని సమర్థవంతంగా అమలు చేసేందుకు పటిష్టమైన భూగర్భజలాల నిర్వ�
జెడ్పీటీసీ బాసు శ్యామల గట్టు, ఫిబ్రవరి 8: బడీడు పిల్లలు బడులకే వెళ్లాలని జెడ్పీటీసీ బాసుశ్యామల పేర్కొన్నారు. బలిగేరలో బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ
జెడ్పీ చైర్ పర్సన్ సరిత అయిజ, ఫిబ్రవరి 8: రైతును రాజు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని జెడ్పీ చైర్పర్సన్ సరిత పేర్కొన్నారు. మండలంలోని టీటీదొడ్డిలోని గుండ్ల భీమరాయుడు బ్�
అయిజ, ఫిబ్రవరి 8: మండలంలోని ఉత్తనూరు ధన్వంతరి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ మినీస్టేడియంలో నిర్వహిస్తున్న పశుబల ప్రదర్శన పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. మంగళవారం పశుబల ప్రదర్శన పో
నారాయణపేట, ఫిబ్రవరి 8: ఎస్పీ కార్యాలయ నిర్మాణం కోసం మంగళవారం వల్లంపల్లి శివారులోని సర్వే నంబర్ 48ని ఎస్పీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీపీవో బిల్డింగ్ సరిహద్దులను ఏర్పాటు చేయ�
అనుమతులు వెంటనే రద్దు చేయాలి ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల డిమాండ్ మీ నినాదాన్ని ప్రభుత్వానికి నివేదిస్తాం : అడిషనల్ కలెక్టర్ ధన్వాడ, ఫిబ్రవరి 8 : మండలంలోని గున్ముక్ల మల గుట్టపై మైనింగ్ తవ్వకాలకు సంబంధ�
పీయూ రిజిస్ట్రార్ పిండి పవన్కుమార్ మహబూబ్నగర్టౌన్, ఫిబ్రవరి 8 : డిగ్రీ 1, 2, 5వ సెమిస్టర్ పరీక్షలను ముందుగా ప్రకటించిన షెడ్యూల్ మేరకు 16 నుంచి మార్చి 8వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పీయూ రిజిస్ట్రార్