మక్తల్ పీఏసీసీఎస్ పరిధిలో 79 వేల క్వింటాళ్ల ఖరీదుకల్లాల వద్దనే ధాన్యం బస్తాల తూకాలుఆనందంలో అన్నదాతలుమక్తల్రూరల్, జూన్ 7: ధాన్యం కొనుగోళ్లలో మక్తల్ పీఏసీసీఎస్ మరో రికార్డును సృష్టించింది. ప్రభుత్�
పనులు త్వరగా ఏర్పాటు చేయాలి : అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్మహబూబ్నగర్ టౌన్, జూన్7: సెగ్రిగేషన్ మిషన్ తో వ్యర్థాల రీసైక్లింగ్ చేసి వ్యర్థాల నుంచి సంపదను సృష్టించవచ్చని అదనపు కలెక్టర్ తేజ
ఈ పాస్ ఉంటేనే సరిహద్దు చెక్పోస్టుల్లో అనుమతిఅలంపూర్, జూన్ 6 : రాష్ట్ర సరిహద్దులోని రాజోలి, కేటీదొడ్డి, బల్గేర, సింధనూరు, పులికల్, అలంపూరు చెక్పోస్టుల వద్ద కొవిడ్ నిబంధనలు పకడ్బందీగా అమలవుతున్నాయి. �
దేశంలోనే 24గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్న రాష్ట్రం మనదేతెలంగాణకు జీవనాధారం విద్యుత్మిగులు కరెంట్లో అగ్రగామివ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డికల్వకోలు, కుడికిళ్లలో విద్యుత్ ఉపకేంద్రాలు ప్రారంభంపాల్గ�
మహబూబ్నగర్టౌన్, జూన్ 5: తెలంగాణ చౌరస్తా, ఆర్అండ్బీ అతిథి గృహం, మెట్టుగడ్డలో శనివారం రాత్రి కలెక్టర్ వెంకట్రావు లాక్డౌన్ పరిస్థితులను పరిశీలించారు. 16 గంటల పాటు సమర్థవంతంగా, క్రమ పద్ధతిలో లాక్డౌన
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిమక్తల్ టౌన్, జూన్ 5 : పర్యావరణ పరిరక్షణకు మించిన సంపద లేదని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ఆరో నంబర్ రేషన్ షాపులో ఆపన్నహస్తం కింద �
ఉద్యమమే ఊపిరిగా పని చేసిన పత్రికస్వరాష్ట్ర సాధనతో పాటు అభివృద్ధిలోనూ కీలక పాత్రనేడు ‘నమస్తే తెలంగాణ’ పదో వార్షికోత్సవం మహబూబ్నగర్, జూన్ 5 (నమస్తే తెలంగాణ, ప్రధాన ప్రతినిధి): నమస్తే తెలంగాణ… తెలంగాణ గు�
నేటినుంచి ఉమ్మడి జిల్లాలో రేషన్ పంపిణీ2020దుకాణాల పరిధిలో 9,19,994కార్డుదారులకు లబ్ధి20వరకు కొనసాగనున్న ఉచిత బియ్యంఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులుమహబూబ్నగర్ జూన్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): విపత్కర పరి�
నారాయణపేట టౌన్, జూన్ 4 : కళాకారుల ప్రతిభను వెలికి తీసి వారిని ప్రోత్సహించిన మహోన్నత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని మున్సిపల్ వైస్ చైర్మన్ హరినారాయణ భట్టడ్, జెడ్పీటీసీ అంజలి అన్నారు. ఎస్పీ బాలు జయ
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిఅభివృద్ధి పనులకు భూమిపూజజడ్చర్ల, జూన్4: జడ్చర్ల మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. 24వ వార్డు�
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్జనరల్ దవాఖానలో కార్మికులకునిత్యావసర సరుకులు పంపిణీమహబూబ్గర్, జూన్ 4 : ప్రతిఒక్కరూ కష్టకాలంలో సేవ చేయడం అలవాటు చేసుకోవాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్