వనపర్తి రూరల్, జూన్ 27 : మండలంలోని రాజపే ట గ్రామశివారులో నిర్మాణమవుతున్న టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ పనులను ఆదివారం వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి �
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్24: పోలీసు శాఖకు అనుబంధంగా ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల పరిశోధనలకు తోడ్పడే పోలీసు జాగిలాల సేవలు ఎంతో గొప్పవని ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని పో�
ఊర్కొండ, జూన్ 24 : టీఆర్ఎస్ ప్రభుత్వం రైతును రాజు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నదని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బొమ్మరాసిపల్లి గ్రామంలో ప్రకృతి వన�
జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నారాయణపూర్ డ్యాం 8 గేట్లు ఎత్తివేత నేటి సాయంత్రానికి జూరాలకు చేరే అవకాశం ఒక యూనిట్ ద్వారా విద్యుదుత్పత్తి ప్రారంభం ఎత్తిపోతలకు కొనసాగుతున్న నీటి విడుదల మహబూబ్నగర్, జూ�
హరితహారం పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి వీసీలో కలెక్టర్ ఎస్.వెంకట్రావు మహబూబ్నగర్, జూన్23: పాఠశాలలు పునర్ప్రారంభం అవుతున్న సందర్భంగా సెలవులు పెట్టకుండా విద్యార్థులకు బోధన చేసేందుకు ఉపాధ్య�
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్23: ప్రతి మండల కేంద్రంలో మెగా ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. బుధవారం మహబూబ్నగర్ మండలం చౌ�
కేసీఆర్ ఎకో అర్బన్ పార్కు, బైపాస్ రోడ్డులో మొక్కలు నాటిన మంత్రులు ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్ 22 : పర్యావరణ పరిరక్షణకు మొక్కలు పెంచడం అందరి బాధ్యత అని రోడ్లు భవనాల
ఆయకట్టు రైతులకు సీఎం కేసీఆర్ తీపికబురు భీమా ప్రాజెక్టు ఆయకట్టుకు గ్రావిటీ ద్వారా సాగునీరు వరద కాల్వ లేదంటే రిజర్వాయర్ సర్వే కోసం నేడు జీవో విడుదలయ్యే అవకాశం మహబూబ్నగర్ జూన్ 21 (నమస్తే తెలంగాణ ప్రతి�
మహబూబ్నగర్, జూన్ 21 : యోగా చేయడంతో మానసిక పరిపక్వతతోపాటు ఆరోగ్యం సిద్ధిస్తుందని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన
లాక్డౌన్ను ఎత్తేసిన ప్రభుత్వం యథావిధిగా కార్యకలాపాలు తెరుచుకోనున్న సినిమాహాళ్లు, వ్యాపార సముదాయాలు, మాల్స్ రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు జూలై 1 నుంచి విద్యాసంస్థలు ఓపెన్ మహబూబ్నగర్ జూన్ 19 (నమస�
త్వరగా పరిహారం ఇప్పించాలి కలెక్టర్ను కలిసిన రైతులు మహబూబ్నగర్ జూన్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్నగర్ పట్టణాన్ని బైపాస్ చేస్తూ.. నూతనంగా ఏర్పాటు చేయనున్న జడ్చర్ల-దేవసూగూర్ భారత్మాల హైవే న
హైదరాబాద్ : రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనల్లో ఐదుగురు వ్యక్తులు మరణించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ వద్ద కాంక్రీట్ మిక్సర్ లారీ బీభత్సం సృష్టి