వరిలో వెదజల్లే పద్ధతిని అలవర్చుకోవాలిఇంచు భూమి కూడా ఖాళీ లేకుండా సాగు చేయాలివ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిపెద్దమందడి, జూన్14: వ్యవసాయం లేకపోతే లోకమే లేదని, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడ�
గత ఏడాది రికార్డును తిరగరాసేందుకుసిద్ధమైన మహబూబ్నగర్ యంత్రాంగంతయారీలో నిమగ్నమైన మహిళా సంఘాలుడీఆర్డీఏ నుంచి 1.70 కోట్లు, మెప్మా ఆధ్వర్యంలో 30 లక్షల విత్తన బంతులుహెలీక్యాప్టర్, డ్రోన్ల ద్వారా వెదజల్లేం
దామరగిద్ద, జూన్ 13: నాగరికత పెరుగుతున్న కొద్దీ మనుషులు ప్రతి అవసరానికి వేగం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకప్పుడు మన బంధువులు దూర ప్రాంతం లో ఉన్న వారికి సమాచారం చేరవేయాలంటే ఉత్తరం ద్వా రానో ఇంకా త్వర�
23 గ్రామాల్లోని నర్సరీల్లో 4 లక్షల 85 వేల మొక్కల పెంపకంఊట్కూర్, జూన్ 13 : 7వ విడుత హరితహారం కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. మండలంలో ఏర్పాటు చేసిన గ్రామ నర్సరీల్లో ప్రజలకు అవసరమ�
రూ.10 వేల కోట్లతో మరింత పటిష్టంగా వైద్యరంగంకొత్త మెడికల్ కళాశాలలతో స్వరూపమే మారబోతోందివ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిబల్మూరులో టీటా, ఏటీఎస్ ఆధ్వర్యంలో కొవిడ్ దవాఖాన ప్రారంభంమహబూబ్న�
హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): బాల్యవివాహాల నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. విద్యాపరంగా, సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నా �
ఐదు దేశాలకు మహబూబ్నగర్ మామిడి పండ్లుఇప్పటికే 45టన్నుల ఎగుమతి.. మరో 25 టన్నులకు డిమాండ్లాక్ డౌన్లోనూ ఎగుమతులుమహబూబ్నగర్, జూన్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : లాక్డౌన్తో అన్ని రంగాలు కుదేలవుతున్న దశ�
కలెక్టర్ వెంకట్రావు | నూతన కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణంలో భాగంగా మిగిలిపోయిన చిన్న చిన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
వారంరోజుల్లో పూర్తిస్థాయిలో సేకరిస్తాం12,095మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమజిల్లా సహకార సంఘం అధికారి సుధాకర్జడ్చర్ల, జూన్ 11 : జిల్లాలో 17 పీఏసీసీఎస్లు, రెండు డీసీఎంఎస్ల ద్వారా 90వేల మెట్రిక్టన్నుల ధాన్యా
కరోనా నివారణ నిబంధనలను పాటించాలిమంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్ జూన్ 11 : ప్రతి ఒక్కరి ఆరోగ్యం పదిలంగా ఉంచుకోవాల్సిన భాద్యత వారి వ్యక్తిగత జీవితంపై ఉందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌ
2014లో ఐసీయూ, వెంటిలేటర్లు లేవుప్రస్తుతం 500పడకల ఆక్సిజన్, 60వెంటిలేటర్ బెడ్లుఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డితో కలిసి లార్డ్స్ చర్చి ఆధ్వర్యంలో కేటాయించిన రెండు ప్రత్య�