మహబూబ్నగర్, జూన్ 21 : యోగా చేయడంతో మానసిక పరిపక్వతతోపాటు ఆరోగ్యం సిద్ధిస్తుందని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన
లాక్డౌన్ను ఎత్తేసిన ప్రభుత్వం యథావిధిగా కార్యకలాపాలు తెరుచుకోనున్న సినిమాహాళ్లు, వ్యాపార సముదాయాలు, మాల్స్ రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు జూలై 1 నుంచి విద్యాసంస్థలు ఓపెన్ మహబూబ్నగర్ జూన్ 19 (నమస�
త్వరగా పరిహారం ఇప్పించాలి కలెక్టర్ను కలిసిన రైతులు మహబూబ్నగర్ జూన్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్నగర్ పట్టణాన్ని బైపాస్ చేస్తూ.. నూతనంగా ఏర్పాటు చేయనున్న జడ్చర్ల-దేవసూగూర్ భారత్మాల హైవే న
హైదరాబాద్ : రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనల్లో ఐదుగురు వ్యక్తులు మరణించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ వద్ద కాంక్రీట్ మిక్సర్ లారీ బీభత్సం సృష్టి
ఆర్డీఎస్ కుడి కాల్వకు అనుమతే లేదుఈ విషయంపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారుఅభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలిజిల్లాలో 2 లక్షల మంది రైతులకు రైతుబంధుఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్�
నారాయణపేట జెడ్పీ చైర్పర్సన్ వనజరైతులకు ఉచితంగా కంది విత్తనాలు పంపిణీమక్తల్ టౌన్, జూన్ 16 : తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని జెడ్పీ చైర్పర్సన్ వనజ అన్నారు. బుధవారం పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాల�
ప్రగతి పనులు నిత్యం పర్యవేక్షించాలిపంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్నారాయణపేట టౌన్, జూన్ 16: వానకాలం ప్రారంభం అయినందున గ్రామా ల్లో, పట్టణాలలో మురుగు, చెత్�
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన నాయకులు కోస్గి, జూన్15 : రైతుబాంధవుడు రైతుబంధు పథకంతో రైతుల కళ్లల్లో చిరునవ్వు చిందిస్తూ పంటసాగుకు సహాయం చేసిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని టీఆర్ఎస్ నాయకుల
ఎకరా లోపు ఉన్న అన్నదాతలకు రైతుబంధు జమ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2,06,495 రైతుల ఖాతాల్లో డబ్బులు పంట సాయం అందడంతో ఆనందంలో కర్షకులు మొబైల్ ఫోన్లకు మెస్సేజ్లతో సంతోషం సీఎం కేసీఆర్ చిత్రపటాలకుక్షీరాభిషే�
మహబూబ్నగర్, జూన్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వైద్య విధాన పరిషత్ ద్వారా ఉమ్మడి జిల్లాలోని ఒక జనరల్ దవాఖాన, నాలుగు జిల్లా దవాఖానల్లో వివిధ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్ 15 : కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రస్తుతం రెండు మార్గాలే కన్పిస్తున్నాయి. ఒకటి వ్యక్తిగత స్వీయ జాగ్రత్తలు, మరొకటి వ్యాక్సిన్. ప్రస్తు త తరుణంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన�
14ఏండ్లలోపు పిల్లలను పనుల్లో పెట్టుకుంటే చర్యలు : కలెక్టర్ వెంకట్రావుమహబూబ్నగర్, జూన్ 14 : బాలబాలికలకు బంగారు భవిష్యత్ అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. అంతర్జాత�
కరోనాపై అప్రమత్తంగా ఉండాలిఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్14: మూడో విడుత(థర్డ్ వేవ్) కరోనాపై భయాందోళనలు అవసరం లేదని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే సరిపోతుంద