నారాయణపేట రూరల్, జూలై 7 : నాటిన ప్రతి మొక్క నూ సంరక్షించాల్సిన బాధ్యత సర్పంచులు, అధికారులదేనని కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. బుధవారం మం డలంలోని కొల్లంపల్లి, అమ్మిరెడ్డిపల్లి, కోటకొండ తదితర గ్రామాల్లో �
ఊట్కూర్, జూలై 7 : రైతులు పంట దిగుబడి కోసం అ నేక రకాల ఎరువులను వాడుతుంటారు. అందులో భాగం గా ఎరువులను వేసే క్రమంలో మోతాదుకు మించి రసాయనిక ఎరువులు వాడడం వలన భూసారం తగ్గడంతోపా టు ఆహార పంటలు విషతుల్యం కావడానికి ఆ�
హరితహారం, ఇంకుడుగుంతలతో పెరిగిన గ్రీన్లెవల్ ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పట్టణప్రగతి, హరితహారంలో మంత్రి మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూలై7: భవిష్యత్లో రాష్ట్రం హరిత తెలంగాణగా మారనుందని
హైదరాబాద్ : ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మహబూబ్నగర్కు చెందిన పిట్ల సంతోష్ను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. రైల్వే శాఖలో ఉద్యోగం పేరుతో ఓ వ్యక్తి వద్ద
జడ్చర్ల, జూలై 5 : జడ్చర్ల మండలంలోని దేవునిగుట్టతండా, కిష్టారం, పోలేపల్లి, ఉదండాపూర్, ఆలూరు, బూర్గుపల్లి, కిష్టంపల్లి తదితర గ్రామా ల్లో పల్లెప్రగతి పనులను ముమ్మరంగా నిర్వహించారు. అలాగే హరితహారంలో మొక్కలు న�
ఎటుచూసినా పచ్చదనమే పల్లెప్రగతితో పచ్చలతోరణం మూడు ప్రకృతి వనాలతో పరుచుకున్న పచ్చదనం 95 శాతం సర్వైవల్ రేటుతో హరితహారం మహబూబ్నగర్, జూలై 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాకముందు చాలా గ్రామాల్లో కనీస �
చురుకుగా కొనసాగుతున్న పల్లెప్రగతి ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ప్రజల భాగస్వామ్యంతో పల్లెప్రగతి పనులు ముమ్మరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగో విడుత పల్లెప్రగతి
మహబూబ్నగర్ టౌన్, జూలై 2 : పట్టణప్రగతి కార్యక్రమంతో మున్సిపాలిటీల్లో స్పష్టమైన మార్పు రావాలని డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ మున్స�
మక్తల్ రూరల్, జూలై 2 : మురుగునీరు నిల్వకుండా ప్రతిఒక్కరూ ఇంకుడుగుంతలను నిర్మించుకోవాలని, గ్రా మాలు అభివృద్ధి చెందాలంటే ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమని కలెక్టర్ హరిచందన, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ర�
గండీడ్, జూలై 2 : పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభు త్వం పని చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్
నేటినుంచి 7వ తేదీ వరకు.. అధికారికంగా గంధోత్సవం మహిళల ప్రత్యేక కిస్తీలు ఉమ్మడి జిల్లాతోపాటు వివిధ రాష్ర్టాల భక్తుల రాక అలంపూర్, జూలై 2: ఏ ప్రాంతంలోనైనా కులాల వారీగా, మతాల వారీగా ఉత్సవాలు జరుపుకోవడం సర్వసాధ�
ఆర్డీఎస్ కుడికాల్వ పనులు నిలిపివేయాలి తెలంగాణ వికాస సమితిరాష్ట్ర కోఆర్డీనేటర్ నర్సింహారెడ్డి అయిజ, జూలై 2: తెలంగాణ ఏర్పడి ఎనిమిదేండ్లు కావస్తున్నా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్రలు కొనసాగిస్తూనే ఉన్