ఊట్కూర్, జూన్ 27 : రైతుల ఎదురు చూపులు ఎట్టకేలకు ఫలించాయి. వారం, పది రోజులుగా విత్తనాలు వేసుకుని ఆకాశం వైపు వరుణుడి కోసం ఎదురు చూస్తుండగా ఆదివారం వర్షం కురిసింది. జిల్లా అంతటా దాదాపు కురిసింది. ఈ వర్షం పంటలక
18 ఏండ్లు నిండిన యువత టీకాలు వేసుకోవాలి జిల్లాలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు కరోనా నియంత్రణ జిల్లా అధికారి సిద్ధ్దప్ప మక్తల్ రూరల్, జూన్ 27 : నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 54 వేల మందికి కరోనా వ�
మహబూబ్నగర్, జూన్ 27:(నమస్తే తెలంగాణ ప్రతినిధి):అమెరికన్ తెలంగాణ సొసైటీ (ఏటీఎస్), తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) ఆధ్వర్యంలోహన్వాడ మండలం పెద్దదర్పల్లిలో కొవిడ్ దవాఖానను ఏర్పాటు చేశా
గద్వాల, జూన్ 27 : అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తామంటే ఆంధ్రా పాలకులను పాతరేస్తామని, మీ గూండాగిరి నడవనివ్వమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి హెచ్చరించారు. అందుకు సంబంధించి పత్రికా ప్రకటన విడుదల చేశా
మహబూబ్నగర్, జూన్ 27 : ఆరోగ్యం బాగుం దా..? ఫించన్ వస్తుందా..? అంటూ ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రాంమందిర్ చౌరస్తా, గ్రంథాలయం చ
వనపర్తి రూరల్, జూన్ 27 : మండలంలోని రాజపే ట గ్రామశివారులో నిర్మాణమవుతున్న టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ పనులను ఆదివారం వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి �
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్24: పోలీసు శాఖకు అనుబంధంగా ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల పరిశోధనలకు తోడ్పడే పోలీసు జాగిలాల సేవలు ఎంతో గొప్పవని ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని పో�
ఊర్కొండ, జూన్ 24 : టీఆర్ఎస్ ప్రభుత్వం రైతును రాజు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నదని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బొమ్మరాసిపల్లి గ్రామంలో ప్రకృతి వన�
జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నారాయణపూర్ డ్యాం 8 గేట్లు ఎత్తివేత నేటి సాయంత్రానికి జూరాలకు చేరే అవకాశం ఒక యూనిట్ ద్వారా విద్యుదుత్పత్తి ప్రారంభం ఎత్తిపోతలకు కొనసాగుతున్న నీటి విడుదల మహబూబ్నగర్, జూ�
హరితహారం పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి వీసీలో కలెక్టర్ ఎస్.వెంకట్రావు మహబూబ్నగర్, జూన్23: పాఠశాలలు పునర్ప్రారంభం అవుతున్న సందర్భంగా సెలవులు పెట్టకుండా విద్యార్థులకు బోధన చేసేందుకు ఉపాధ్య�
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్23: ప్రతి మండల కేంద్రంలో మెగా ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. బుధవారం మహబూబ్నగర్ మండలం చౌ�
కేసీఆర్ ఎకో అర్బన్ పార్కు, బైపాస్ రోడ్డులో మొక్కలు నాటిన మంత్రులు ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్ 22 : పర్యావరణ పరిరక్షణకు మొక్కలు పెంచడం అందరి బాధ్యత అని రోడ్లు భవనాల
ఆయకట్టు రైతులకు సీఎం కేసీఆర్ తీపికబురు భీమా ప్రాజెక్టు ఆయకట్టుకు గ్రావిటీ ద్వారా సాగునీరు వరద కాల్వ లేదంటే రిజర్వాయర్ సర్వే కోసం నేడు జీవో విడుదలయ్యే అవకాశం మహబూబ్నగర్ జూన్ 21 (నమస్తే తెలంగాణ ప్రతి�