మక్తల్ రూరల్, జూలై 8 : మక్తల్ మున్సిపాలిటీలో పట్ట ణ ప్రగతిలో భాగంగా గురువారం 1వ వార్డులో రోడ్డు మరమ్మతు పనులు చేపట్టారు. అలాగే తాగునీటి పైప్లైన్ మరమ్మతు పనులు, పారిశుధ్య పనులను పూర్తి చేశామని కౌన్సిలర�
ఊట్కూర్, జూలై 8 : పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని కలెక్టర్ హరిచందన అన్నారు. మండలంలో కొనసాగుతున్న పల్లె ప్రగతి కార్యక్రమానికి గురువారం హా జరై అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. స్థానిక చెక్�
ఏపీ ధర్మాన్ని పాటించకపోతే.. కృష్ణానది ఎగువన ఉన్నది మేమే అని గుర్తుంచుకోవాలి నికర జలాల వినియోగ సామర్థ్యానికి లోబడే జోగుళాంబ బ్యారేజీ ప్రతిపాదన 60 ఏండ్లు దోచుకున్నారు.. ఇక కుదరదు : వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్�
మున్సిపల్ శాఖ కమిషనర్,డైరెక్టర్ సత్యనారాయణపట్టణ ప్రగతిలో పరిశుభ్రతకు ప్రాధాన్యతఎమ్మెల్యే అబ్రహం అయిజ, జూలై 7 : హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి పట్టణం నందనవనం కావాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ కమిషన�
నారాయణపేట రూరల్, జూలై 7 : నాటిన ప్రతి మొక్క నూ సంరక్షించాల్సిన బాధ్యత సర్పంచులు, అధికారులదేనని కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. బుధవారం మం డలంలోని కొల్లంపల్లి, అమ్మిరెడ్డిపల్లి, కోటకొండ తదితర గ్రామాల్లో �
ఊట్కూర్, జూలై 7 : రైతులు పంట దిగుబడి కోసం అ నేక రకాల ఎరువులను వాడుతుంటారు. అందులో భాగం గా ఎరువులను వేసే క్రమంలో మోతాదుకు మించి రసాయనిక ఎరువులు వాడడం వలన భూసారం తగ్గడంతోపా టు ఆహార పంటలు విషతుల్యం కావడానికి ఆ�
హరితహారం, ఇంకుడుగుంతలతో పెరిగిన గ్రీన్లెవల్ ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పట్టణప్రగతి, హరితహారంలో మంత్రి మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూలై7: భవిష్యత్లో రాష్ట్రం హరిత తెలంగాణగా మారనుందని
హైదరాబాద్ : ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మహబూబ్నగర్కు చెందిన పిట్ల సంతోష్ను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. రైల్వే శాఖలో ఉద్యోగం పేరుతో ఓ వ్యక్తి వద్ద
జడ్చర్ల, జూలై 5 : జడ్చర్ల మండలంలోని దేవునిగుట్టతండా, కిష్టారం, పోలేపల్లి, ఉదండాపూర్, ఆలూరు, బూర్గుపల్లి, కిష్టంపల్లి తదితర గ్రామా ల్లో పల్లెప్రగతి పనులను ముమ్మరంగా నిర్వహించారు. అలాగే హరితహారంలో మొక్కలు న�
ఎటుచూసినా పచ్చదనమే పల్లెప్రగతితో పచ్చలతోరణం మూడు ప్రకృతి వనాలతో పరుచుకున్న పచ్చదనం 95 శాతం సర్వైవల్ రేటుతో హరితహారం మహబూబ్నగర్, జూలై 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాకముందు చాలా గ్రామాల్లో కనీస �
చురుకుగా కొనసాగుతున్న పల్లెప్రగతి ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ప్రజల భాగస్వామ్యంతో పల్లెప్రగతి పనులు ముమ్మరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగో విడుత పల్లెప్రగతి