నర్వ, జూలై 22 : జిల్లా విద్యాశా ఖ అధికారి లియాఖత్ అలీ మండలా న్ని సందర్శించారు. మండలంలోని కేజీబీవీ, జెడ్పీహెచ్ఎస్ పాఠశాలల ను తనిఖీ చేశారు. అనంతరం ఎంఆ ర్సీ భవనంలో యూడైస్లో పొందపరచిన పాఠశాల మౌలిక వసతుల క ల్ప
బైపాస్ ఏర్పాటుతో మెరుగుకానున్న రవాణా వ్యవస్థతీరనున్న ట్రాఫిక్ కష్టాలుదేవరకద్ర, మరికల్, మక్తల్లోనూ బైపాస్ రోడ్లుహైవేతో మరింతగా విస్తరించనున్న పట్టణాలుమహబూబ్నగర్, జూలై 21 (నమస్తే తెలంగాణ ప్రతిని�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షంవనపర్తి జిల్లాలో 98 శాతం అధిక వర్షపాతం నమోదువనపర్తి రూరల్, జూలై 21 : జిల్లాలో వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాకాలంలో సాధారణ వర్షపాతం కంటే అధికంగా నమోదైంద�
20నుంచి 60 శాతం వరకు పెంపు వివిధ స్లాబులుగా విభజన రిజిస్ట్రేషన్ చార్జీలు 7.5 శాతం ఎకరాకు కనిష్ఠంగా రూ.75 వేలు.. స్లాట్ బుక్ చేసుకున్నా పెరిగిన ధరలే.. రేపటి నుంచి అమల్లోకి.. మహబూబ్నగర్, జూలై 20 (నమస్తే తెలంగాణ ప్
రూ.3.46కోట్ల నిధులు మంజూరు ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చొరవ హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు హన్వాడ, జూలై 20: రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో నీటిని ఒడిసిపట్టాలనే ఉద్ధేశంతో వాగులపై చెక్డ్యాంలను నిర్మ
రహెమానియా ఈద్గా వద్ద ఏర్పాట్ల పరిశీలన ప్రశాంత వాతావరణంలో పండుగ నిర్వహించుకోవాలి వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తాం ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్టౌన్, జూలై 20: పాలమూరును సుం
ప్రతి మండలానికి అధికారిని కేటాయింపు మొక్కలు సమృద్ధిగా ఉండేలా చర్యలు కలెక్టర్ వెంకట్రావు మహబూబ్నగర్, జూలై 20: అభివృద్ధి జరుగాలంటే అందుకు సంబంధించిన భూసేకరణ కూడా వేగవంతం చే యాల్సిన అవసరం ఉందని కలెక్టర్
మరో కోనసీమగా పాలమూరు సమైక్య రాష్ట్రంలో వాన నీళ్లు కూడా దక్కలేదు పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే ప్రతి ఎకరాకూ సాగునీరు ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మహబూబ్నగర్ జూలై 20 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): �
అణగారిన వర్గాలకు చేయూత దేశానికే ఆదర్శంగా మరో పథకానికి శ్రీకారం పాలమూరు వ్యాప్తంగా హర్షాతిరేకాలు మహబూబ్నగర్, జూలై 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఎన్నో పథకాలను ప్రారంభించిన రా�
కరోనా కష్టకాలంలోనూ సజావుగా పథకాల అమలు 26 నుంచి కొత్త రేషన్కార్డులు పంపిణీ జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ జడ్చర్ల, జూలై 19 : పేదింటి ఆడబిడ్డల పెండ్లికి ప్రభుత్వం చేయూత అందిస
భూత్పూర్, జూలై 19 : మున్సిపాలిటీ లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో జాప్యం చేయొద్దని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం భూ త్పూర్ మున్సిపాలిటీలోని 2వ వార్డు సిద్ధాయపల్లి డబుల్బెడ్రూ�