మహా శివరాత్రి పర్వదినానికి వేళైంది. శుక్రవారం పండుగను వైభవంగా నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా ఊరూరా శివనామస్మరణ మార్మోగనున్నది. ప్రముఖ పుణ్యక్షేత్రా�
మహా శివరాత్రికి అంబర్పేట నియోజకవర్గంలోని ఆలయాలు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నాయి. శుక్రవారం మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆయా ఆలయాల్లో నిర్వహించనున్న పూజల వివరాలు ఇలా ఉన్నాయి.
శివరాత్రి పండుగ సందర్భంగా నగరంలో శుక్రవారం ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ అంబర్ కిశోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ నిబంధనలు అమల్లో ఉంటాయని పేర�
మండలంలోని పోలంపల్లి పంచాయతీలోగల కోటిలింగాల (మహాశివరాత్రి) జాతర శుక్రవారం నుంచి మూడు రోజులపాటు జరగనుంది. ఇల్లెందు డివిజన్లో రెండవ పెద్ద జాతరగా ఇది ప్రసిద్ధిచెందింది. ఈ జాతరకు వేలమంది భక్తులు తరలివస్తా�
మహా శివరాత్రి ఉత్సవాలకు ఉమ్మడి జిల్లాలోని శైవాలయాలన్నీ ముస్తాబయ్యాయి. విద్యుద్దీపాల కాంతులతో ఆలయ గోపురాలు, ప్రాంగణాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. పండుగ శోభను సంతరించుకున్న దేవాలయాలు శివనామ స్మరణ
మండల పరిధిలోని నందివనపర్తి గ్రామం ప్రధాన పుణ్యక్షేత్రాలకు నిలయంగా విరాజిల్లుతుంది. గ్రామీణ ప్రాంతంలో దేవాలయాలకు పుట్టినిల్లుగా ప్రఖ్యాతి గాంచింది. వందల ఏండ్ల చరిత్రగల ఆలయాలతో ఆ గ్రామం భక్తి భావాన్ని �
రాజన్న దర్శనానికి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు రానివ్వకుండా చూడాలని ట్రైనీ ఎస్పీ రాహుల్రెడ్డి సూచించారు. బుధవారం ఆయన పట్టణ పోలీస్స్టేషన్లో ఆటో డ్రైవర్లు, యజమానులతో సమావేశమై, మా ట్�
తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయానికి పాలక మండలి లేక భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మూడుసార్లు మూడేండ్ల పాటు పాలక మ
మహా శివరాత్రి జాతరను పురస్కరించుకుని స్థానిక స్వయంభూ శంభులింగేశ్వరస్వామి దేవాలయంలో మంగళవారం నాల్గొవ రోజు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శివుడికి మహన్యాస రుద్రాభిషేకం, రుద్రహోమం, అర్చనలు, అభిషేకాల