వారం రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిన మెదక్ జిల్లా తూప్రాన్కు చెందిన ఆటోడ్రైవర్ గజ్జల బాబు శుక్రవారం చనిపోయాడు. ఈ నెల 19న రాత్రి ఆటోలోనే గడ్డి మందు తాగిన బాబును కుటుంబ సభ్యులు, స్థానికులు సికింద్రాబా�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు కాంగ్రెస్ అధిష్ఠానం, సోనియాగాంధీ కుటుంబం బాధ్యత వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టంచేశారు. హామీల అమలుపై బాధ్యత తీసుకుని సమాధానం చెప్పాలన
TSRTC | ఆధార్ కార్డు చూపిస్తే చాలు.. మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లొచ్చని ఊదరగొడుతున్న ప్రభుత్వం ఆ పథకం అమలులో వస్తున్న సమస్యలను పరిష్కరించడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తుంది. రద్దీకి అనుగ�
Harish Rao | రాష్ట్రంలోని ప్రతి మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం7500 రూపాయలు బాకీ పడిందని హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలో 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.2500 ఇచ్చి మహాలక్ష్ములను చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల
ఒకప్పుడు ‘స్త్రీలకు మాత్ర మే’ అన్న బోర్డులతో ప్రత్యేక బస్సులు నడిచే వి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ‘మహాలక్ష్మి’తో ప్రస్తుతం మహిళా ప్రయాణికులతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. పురుషులకు కనీసం ని�
Revanth Reddy | ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో మరో రెండు గ్యారంటీలను అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మరో రెండు గ్యారంటీల అమలుకు సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు.
Auto Driver | మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయామని ఆటో డ్రైవర్లు గగ్గోలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదు. తమ బతుకులు రోడ్డున పడ్డాయని.. తమను ఆదుకోవాలని కోరినప్పటికీ స్పందన లేకపో�
ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై టీఎస్ఆర్టీసీ దృష్టి పెట్టాలని, సంస్థ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. సచివాలయంలో బుధవారం ఆర్టీసీపై రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత
హైదరాబాద్లోని బస్ భవన్ను (Bus Bhavan) ఆటో కార్మికులు (Auto Workers) ముట్టడించారు. మహాలక్ష్మి పథకంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని, దానిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమలులో భాగంగా శుక్రవారం నుంచి మహిళలకు జీరో టికెట్లను జారీ చేయనున్నట్టు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. మహిళలకు జీరో టికెట్ల జారీపై క్షేత్
కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు కల్పిస్తున్న ఉచిత ప్రయాణం వల్ల ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని, ఈ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని పలు ఆటో యూనియన్ నా