Kumbh Mela | కోట్లాది మంది భక్తుల విశ్వాసం, అఖాడాల ఆశీర్వాదాలతో హిందువులు పవిత్రంగా భావించే ప్రయాగ్రాజ్ మహా కుంభ మేళా శివరాత్రి పర్వదినమైన బుధవారం వైభవంగా ముగిసింది. ప్రజల భక్తి, ఐక్యత, సామరస్యాల సంగమంగా నిల�
ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా బుధవారంతో ముగియనుంది. ఇదే రోజు మహాశివరాత్రి కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో యూపీ సర్కారు మళ్లీ ఆంక్షలు విధించింది. కుంభమేళా ప్రాంతా�
తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఓదెల-2’. 2021లో వచ్చిన ‘ఓదెల రైల్వే స్టేషన్'కు సీక్వెల్ ఇది. అశోక్తేజ దర్శకుడు. సంపత్నంది టీమ్ వర్క్స్ పతాకంపై డి.మధు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచా�
తొక్కిసలాట లాంటి ఘటనల వల్ల మహా కుంభ మేళా ‘మృత్యు కుంభ్'గా మారిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మంగళవారం ఆ రాష్ట్ర శాసనసభలో వ్యాఖ్యానించారు. తొక్కిసలాట మృతుల సంఖ్యను యూపీ సర్కార్ దాస్తున్నదని ఆమె
అగ్ర నటుడు విజయ్ దేవరకొండ ఇటీవల మహాకుంభమేళాలో పాల్గొని పవిత్రస్నానమాచరించారు. అనంతరం కుటుంబ సమేతంగా ఆయన కాశీ విశ్వనాథుడ్ని దర్శించుకున్నారు. తాజాగా ఈ ఫొటోలను తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు
భారీ సంఖ్యలో భక్తులు మహా కుంభమేళాను సందర్శిస్తుండటంతో రవాణా సదుపాయాల కొరత, ఆకాశాన్నంటే ధరలు భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. చాలామంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించకుండానే వెనుదిరగాల్�
మహాకుంభ మేళాలో టీటీడీ ఉద్యోగి ఒకరు అదృశ్యమయ్యాడు. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ప్రయాగ్రాజ్లో ఏర్పాటు చేసి, విధి నిర్వహణకు 200 మంది ఉద్యోగులు, సిబ్బందిని పంపించారు.