Grama Swarajyam | దాదాపు 18 నెలలు కావస్తున్నా గ్రామపంచాయితీ ఎన్నికలు జరిపే దమ్ములేని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజపాలనలో గ్రామపంచాయితీ కార్యదర్శులను అప్పుల పాలు చేసి రాక్షస ఆనందం పొందుతుందన్నారు మాగనూరు బీఆర�
త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని, పల్లె పోరుతో కాంగ్రెస్ పతనానికి నాంది పలకాలని మక్తల్ మాజీ ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం గుడెబల్లూరు గ్ర
మాగనూరు మండలంలో వడ్వాట్, ఓబులాపూర్ గ్రామాలకు వెళ్లే ప్రధాన కాల్వ పూడికను రైతులు సొంత నిధులతో తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఓబులాపూర్, వడ్వాట్ గ్రామస్తులు మాట్లాడుతూ సంగంబండ రిజర్వాయర్ లెఫ్ట్ లో ల�
వారం రోజులుగా మాగనూరు మండల కేంద్రంలోని పెద్ద వాగు నుంచి ఇసుక తరలిపోకూడదని పలుమార్లు అడ్డువేసినా రాఘవ కన్స్ట్రక్షన్ సిబ్బంది మొండి పట్టుదలతో వాగులో ఇసుక తరలించడానికి వస్తుండడంతో సంబంధిత అధికారులపై మ�
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మక్తల్ మండలం కాచ్వార్ వద్ద ఏర్పాటు చేసిన కెనాల్ పైపుల తయారీకి ఇసుకను అక్రమంగా తరలించేందుకు రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రణాళిక వేసింది. �
మండలంలోని వడ్వాట్ వైష్ణవి రైస్ మిల్లులో ధాన్యం బస్తాలు దింపుకోకుండా రైస్మిల్లు యజమాని తాళం వేసుకొని వెళ్లాడని.. రైస్మిల్లు వద్ద ఎదురుచూస్తున్న రైతులు ధర్నాలు చేస్తేనే ధాన్యం కొంటారా అని ఆవేదన వ్యక
కలప అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నది. మొకలు పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఓ వైపు ప్రచారాలు చేస్తున్న అధికారులు అక్రమంగా చెట్లను నరికి సొమ్ము చేసుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యా�
మాగనూరు కృష్ణ ఉమ్మడి మండలాల్లో రైస్ మిల్లులకు వరి ధాన్యం రెండు నుంచి 5వేల క్వింటాళ్ల వరకు తీసుకోవాలని అ ధికారులు ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారు.. అసలు రైతుల దగ్గర వరి ధాన్యం కొనాలనుకుంటున్నారా లేదా అని ర�
మాగనూరు మండలంలో కాల్వల ద్వారా వృథాగా సా గునీరు పారుతోందని రైతులు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. గత నెలకిందట మాగనూ రు, కృష్ణ మండలాలో పంటలు ఎండిపోతాయని సంగంబండ రిజర్వాయర్లో మోటర్లు పెట్టి, లెఫ్ట్ హై లెవెల్
మాగనూ ర్, కృష్ణ ఉమ్మడి మండలాల్లో ఏ ర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు గన్నీ బ్యాగుల కొరత ఏర్పడింది. దీంతో కొనుగోలు కేం ద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన వారికి పడిగాపులు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్య క్తం చేస్తు�
ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. ఇప్పటికే భూగర్భజలాలు అడుగంటి సగం పంట నష్టపోగా, వచ్చిన కాస్తో, కూస్తో పంటలను అమ్ముకుందామంటే గన్నీ బ్యాగులివ్వరు.. ఇచ�
వరిపంటలకు భూగర్భజలాలు అడుగంటి చుక్కనీరు రాక పొలాలు బీటలుగా మారాయి. మాగనూరు మండలం కొల్పూర్ పరిధిలో అడవి సత్యారం, కొల్పూర్, మందిపల్లి, పుంజనూరు గ్రామాల్లో కరెంట్ కోతలకు వరిపంటలు ఎండిపోతున్నాయని ఆయా గ్�