Lockdown violaters: కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తుండటంతో దేశంలోని పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు, లాక్డౌన్లు అమలు చేస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన
భోపాల్: కరోనా రోగులకు అత్యవసర సమయాల్లో ఇచ్చే రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఈ ఘటన జరిగింది. స�
భోపాల్: పెండ్లి కోసం కారులో వెళ్తున్న వరుడు, డ్రైవర్కు కరోనా సోకింది. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కరోనా నేపథ్యంలో ఆ జిల్లాలో వివాహ కార్యక్రమాలను నిషేధించారు. మరోవైపు
MLA death: మధ్యప్రదేశ్ రాష్ట్రం అలీరాజ్పూర్ జిల్లాలోని జాబాట్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కళావతి భూరియాకు కరోనా లక్షణాలు కనిపించడంతో ఈ నెల 15న నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు.
ఇండోర్: రోజురోజుకు దొంగలు తెలివి మీరిపోతున్నారు. దొంగతనాలు చేసే తీరు, ఆ దొంగతనానికి ఉపయోగించే ఆయుధాల విషయంలో కొత్త మార్గాలు అనుసరిస్తున్నారు. ఒకప్పుడు కత్తులు, తుపాకులు లాంటి మారణాయుధాలన
ఇండోర్: మధ్యప్రదేశ్లో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకుపై పోలీసులు అత్యాచారం కేసు నమోదుచేశారు. ఎమ్మెల్యే కొడుకు పెండ్లి పేరుతో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని రాష్ట్రానికి చెందిన మహిళా యూత్ కా�
భోపాల్ : పెరుగుతున్న కరోనా కేసులతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. ఇప్పటికే ఇండోర్, భోపాల్, జబల్పూర్ జిల్లాలో ఆదివారం లాక్డౌన్ అమలులో ఉండగా.. కొత్తగా మరో నాలుగు జిల్లాల్లో ఆదివారం లాక్డ