రూ.7కోట్ల విలువైన బంగారు ఆభరణాలు పట్టివేత | గుజరాత్లోని సూరత్ నగరం నుంచి ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
పులులకూ కరోనా పరీక్షలు.. ఎక్కడంటే? | జనవరి నుంచి సియోనిలోని పెంచ్ టైగర్ రిజర్వులో మూడు పులులు మరణించాయి. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు నమూనాలను పంపినా మరణాలకు కారణాలు తెలియరాలేదు.
భోపాల్ : పెండ్లయిన రెండు రోజులకే కొత్త పెండ్లి కొడుకు తన మాజీ గర్ల్ ఫ్రెండ్ చేతిలో హత్యకు గురయ్యాడు. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ జిల్లా గుర్జి గ్రామానికి చెందిన సోను పటేల్ కు మే 14న వివాహమైంద�
Madhyapradesh Exams: ఇప్పటికే గుజరాత్ ప్రభుత్వం 12వ తరగతి పరీక్షలను రద్దు చేయగా.. తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే నిర్ణయం చేసింది.
Lockdown violaters: కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తుండటంతో దేశంలోని పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు, లాక్డౌన్లు అమలు చేస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన
భోపాల్: కరోనా రోగులకు అత్యవసర సమయాల్లో ఇచ్చే రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఈ ఘటన జరిగింది. స�
భోపాల్: పెండ్లి కోసం కారులో వెళ్తున్న వరుడు, డ్రైవర్కు కరోనా సోకింది. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కరోనా నేపథ్యంలో ఆ జిల్లాలో వివాహ కార్యక్రమాలను నిషేధించారు. మరోవైపు