Bus accident: మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు వెనుక భాగం పూర్తిగా నదిలోకి జారిపోయినా.. అందులోని ప్రయాణికులు మాత్రం
6 people electrocuted: అప్పటిదాకా కళకళలాడుతున్న ఆ ఇంట్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆ క్షణం వరకు సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలోని సభ్యులంతా ఒకేసారి విగతజీవులయ్యారు.
రూ.7కోట్ల విలువైన బంగారు ఆభరణాలు పట్టివేత | గుజరాత్లోని సూరత్ నగరం నుంచి ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
పులులకూ కరోనా పరీక్షలు.. ఎక్కడంటే? | జనవరి నుంచి సియోనిలోని పెంచ్ టైగర్ రిజర్వులో మూడు పులులు మరణించాయి. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు నమూనాలను పంపినా మరణాలకు కారణాలు తెలియరాలేదు.