ప్రతి పౌరుడు చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండాలని అలంపూర్ (Alampur) సివిల్ కోర్టు జూనియర్ జడ్జి వైభవ్ మిథున్ తేజ అన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడు హక్కులతోపాటు బాధ్యత కలిగి ఉండాలన్నారు.
Ramadan prayers | తూప్రాన్ మండల వ్యాప్తంగా సోమవారం ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. నిజాంపేట ఈద్గా వద్దకు ముస్లింలు చేరుకుని నమాజ్ చేసి ఒకరికొకరు అలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుప�
BRS Party | మద్దూరు మండలంలోని రేబర్తి గ్రామంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మంజూరు చేయించిన రూ. 5లక్షల ఉపాధిహామీ నిధులతో 1వ వార్డులో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఇవాళ స్థానిక బీఆర్ఎస్ నేతలు �